భారీగా పెరిగిన పెట్రో ధరలు
వాహనదారులకు భారీ షాక్. కొంతకాలంగా తగ్గుతు వస్తున్న పెట్రోల్,డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై రూ 3.38 పైసలు పెరగగా,డీజిల్ పై రూ.2.6 పెరిగింది. ప్రతి 15 రోజుల కోసారి...
జ్యో అచ్యుతానంద ‘క్లీన్ యు’
నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం `జ్యో అచ్యుతానంద`. రొమాంటిక్ కామెడితో రూపొందిన ఫ్యామిలీ...
అఖిలేష్ ఐటెంలకు రూ. 9 కోట్లు..
టీ, సమోసాల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 9 కోట్లను ఖర్చు చేసిందని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ వెల్లడించాడు. ఈ ఖర్చు నాలుగు సంవత్సరాల కాలంలో ఈ ఖర్చు చేయడం జరిగిందని...
కోట్లు ఖరీదు చేసే బల్లులు…
బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. బల్లులంటే బయపడే వారు చాల మందే ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకు...
చిరు, పవన్ లకు అక్షింతలు
మెగాస్టార్ చిరంజీవి సామాజిక న్యాయంతో 2009లో రాజకీయ పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. సామాజిక న్యాయంపేరిట ప్రేమే లక్ష్యం... సేవే మార్గం అనే సిద్ధాంతంతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల బరిలో...
పాత భవనాలను ఖాళీ చేయండి…
హైదరాబాద్ లో వర్షాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటించారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. వర్షం కారణంగా మృతిచెందడం దురదృష్టకరమన్నారు. వారికి తన ప్రగాఢ...
ప్రాణనష్టంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
నగరంలో కురిసిన వర్గాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2 లక్షల రూపాయలు ఎక్సేగ్రేషియా ప్రకటించారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్గాల వల్ల ప్రాణనష్టం సంభవించడం...
దెబ్బలు తిన్నా.. తగ్గని బుడ్డోడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జనతా గ్యారెజ్' సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని రేపు థియేటర్ల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ వేగం...
ప్రయోగాల ‘ఇంకొక్కడు’
పాత్రల కోసం ఎంత రిస్క్ అయినా చేసే నటుల్లో చాలా అరుదుగా మనకు కనపడతారు. అటువంటి హీరోల్లో చియాన్ విక్రమ్ ఒకరు. ఏ పాత్ర చేసినా అందలో జీవించే ప్రయత్నం చేస్తుంటారాయన. విలక్షణతకు...
బాబును విచారిస్తాం
ఓటుకు నోటు కేసులో ఏసీబీ వేగం పెంచింది. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబును విచారిస్తామని ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు మెమో దాఖలు చేశారు. సెప్టెంబర్ 29న హాజరు కావాలని రేవంత్,...