ఫిబ్రవరిలో ‘శివ 143’
శైలేష్,ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు గా భీమవరం టాకీస్ బ్యానర్ లో రామసత్యనారాయణ నిర్మించిన 98 వ చిత్రం “శివ 143″(ది జర్నీ ఆఫ్ టూ హార్స్) చిత్రాన్ని ఫిబ్రవరిలోవిడుదల చేస్తున్న సందర్బంగా...
దిల్ రాజు పై పవన్ కళ్యాణ్ సీరియస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 20న మూవీ షూటింగ్ ప్రారంభమైంది. బాలీవుడ్ నిర్మాత బోని కపూర్, దిల్ రాజు లు సంయుక్తంగా...
మహిళా భద్రతపై కళాశాలల్లో ప్రత్యేక కమిటీలు
మహిళలు, బాలికల భద్రతకై పోలీస్ శాఖ చేపట్టిన చర్యలపై మరింత భరోసా కల్పించేలా రాష్ట్రం లోని అన్ని కళాశాలల్లో విద్యార్దినులచే ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఐజి...
మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతం
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి దావోస్ పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాలుగు రోజలుగా దావోస్ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం అయింది. 4రోజుల పాటు జరిగిన...
వైసీపీకి షాక్.. బీజేపీ ఆఫీస్ లో అలీ
టాలీవుడ్ కమెడీయన్, వైసీపీ నేత అలీ ఢిల్లీ లోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అలీ బీజేపీలో చేరుతారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగింది. ఎన్నికల ముందు వైసీపీలో చేరిన అలీకి ఇంత...
న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం
వరుస విజయాలతో జోరు మీదున్న టీంఇండియా మరో విజయన్ని సాధించింది. న్యూజిలాండ్ తో 5టీ20ల్లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ జరిగింది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్...
మాగ్నిజెంట్ కంపెనీని ప్రారంభించిన ఎంపీ సంతోష్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి మాగ్నిజెంట్ డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ ప్రారంభించార రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. కంపని లాంచింగ్ లో భాగంగా గ్రీన్ ల్యాండ్స్ లో...
మళ్లీ కోర్టుకెక్కిన నిర్భయ దోషులు..!
నిర్భయ దోషులు ఉరిశిక్ష తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయాల్సిందిగా ఇప్పటికే దిల్లీ పటియాలా హౌస్ కోర్టు రెండోసారి డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ...
కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల అధికారి వి.నాగిరెడ్డి. రేపు కౌంటింగ్ జరుగనున్న నేపధ్యంలో ఈరోజు మీడియాతో మాట్లాడారు. నోటిఫికేషన్ ప్రకారం...