నితిన్ ‘భీష్మ’కు కేటీఆర్ భరోసా..
టాలీవుడ్ హీరో నితిన్ నటించిన భీష్మ సినిమా ఇటీవల విడుదలై హిట్ టాక్తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా పైరసీ కాపీని టీఎస్ఆర్టీసీ బస్సులో వీక్షిస్తున్నట్లు వెంకట్ అనే యువకుడు ఫొటోలు తీసి...
కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తున్న దిశా పటానీ..!
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ నటిస్తోన్న చిత్రం బాఘీ-3. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియావాలా నిర్మించాడు. ఈ సినిమాకు సంబంధించిన...
భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘భీష్మ’..
నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం 'భీష్మ'. ఈ...
గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన అరకు ఎంపీ..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ రోజు విశాఖపట్నం జిల్లా, కొయ్యూరు మండల, శర్భన్నపాలెం గ్రామాల్లో అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి ఆమె భర్త...
మానవత్వం చాటుకున్న సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్ తన మంచి మనస్సును మరో సారి చాటుకున్నారు. వికలాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత మానవత్వంతో ఆలకించి, సమస్యను పరిష్కరించారు. ఆ వృద్దుడి కుటుంబానికి అండాగా నిలిచారు....
విక్రమ్ ‘కోబ్రా’ ఫస్ట్ లుక్..
హీరో చియాన్ విక్రమ్ వరుసగా పెద్ద సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భారీ అంచనాలు ఉన్న చిత్రం ‘కోబ్రా’. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి విక్రమ్...
ప్రభాస్ 20 కి రిలీజ్ డేట్ ఫిక్స్..!
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తాజా చిత్రం రూపొందుతున్నా విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా...
‘రాహు’ జ్ఞాపకాలు వెంటాడతాయి- కృతి గార్గ్
విడుదలకు ముందే ఇండస్ట్రీ లో మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన సినిమా ‘రాహు’.శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ కృతి గార్గ్ ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా...
ఈ కొత్త హీరో షూటింగ్కు రెడీ అంటున్నాడు..!
తనదైన శైలిలో రాజా వారి రాణి గారు చిత్రంలో నటించి మెప్పించిన కిరణ్ అబ్బవరం హీరోగా తన రెండవ చిత్రం ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో పూజాకార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే....
గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్న ప్రముఖ సినీ నటులు..
వాయు వేగంతో దేశం లోని నలుదిక్కులా వ్యాపిస్తున్న..రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హైదరాబాద్ వనస్థలి పురంలో పలువురు సినీ కళాకారులు మొక్కలు నాటారు. ఇందులో...