ఢిల్లీకి సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరివెళ్లారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా పర్యటన నేపధ్యంలో సాయంత్రం రాష్ట్రపతి...
ప్రభాస్ తో మహేశ్ బాబు దర్శకుడు!
సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.మహేశ్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన సరిలేరు నీకెవ్వరు సినిమా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించింది . ఈమూవీ తర్వాత మహేశ్...
రూ.48 కోట్లతో దేవరకొండలో అభివృద్ధి పనులు..
రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లా దేవరకొండలో పర్యటించారు. స్ధానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు. రూ. 48.2 కోట్ల వ్యయంతో అండర్గ్రౌండ్...
సమాచార శాఖ కమిషనర్స్… ప్రమాణస్వీకారం
హైదరాబాద్అ బిడ్స్ ఏంజె మార్కెట్ లోని సమాచార శాఖ భవన్ లో తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్స్ గా కట్టా శేఖర్ రెడ్డి,గుగులోతు శంకర్ నాయక్,మైడా నారాయణ రెడ్డి,డాక్టర్ మహ్మద్ అమీర్,సయ్యద్ ఖలీలుల్లా...
మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ట్రంప్ దంపతులు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండవ రోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్ ఘాట్ కు చేరుకున్నారు. రాజ్ ఘాట్ లోని మహాత్మాగాంధీకి నివాళుర్పించారు. అనంతరం రాజ్ ఘాట్ ను...
త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించిన ట్రంప్
రెండవ రోజు ఇండియాలో పర్యటిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. రాష్ట్రపతి భవన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని నరేంద్ర మోదీ....
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
దేశవ్యాప్తంగా 55 రాజ్యసభ స్ధానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 స్ధానాలకు ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో తెలంగాణలో 2,ఏపీలో 4 స్ధానాలకు...
మనం దర్శకుడితో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్, చరణ్ లు నటిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ 50శాతం పూర్తి చేసుకుంది. 2021జనవరిలో...
పవన్ కళ్యాణ్ ని కలిసిన నితిన్
యంగ్ హీరో నితిన్ రష్మిక మందన జంటగా తెరకెక్కిన చిత్రం భీష్మ. వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా..సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈనెల 21న విడుదలైన...