Tuesday, April 30, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

‘అరణ్య’ కోసం భారీ బరువు తగ్గిన రానా..!

రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న 'అరణ్య' చిత్రం 2020లోనే అతిపెద్ద అడ్వెంచర్ డ్రామా. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటి. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా...
Nithin Anasuya

నితిన్ మూవీలో జబర్ధస్త్ యాంకర్!

నితిన్ రష్మీక మందన  జంటగా నటించిన చిత్రం భీష్మ. ఈమూవీ బాక్సాఫిస్ వద్ద భారీగా కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఈమూవీ తర్వాత నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే మూవీలో చేయనున్నాడు....
green challenge

మొక్కలు నాటిన వెంకట్ టంకశాల..

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సిన్‌క్రోని ఇండియా కార్పొరేట్ హెడ్ వెంకట్ టంకశాల. ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ రఘు...
kapil dev

టీమిండియాపై సర్వత్రా విమర్శలు

న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా టీమిండియా వరుస ఓటములపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు వన్డే మరోవైపు తొలిటెస్టులో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది కోహ్లీ సేన. దీంతో కోహ్లీతో పాటు జట్టు సభ్యుల ఆటతీరుపై...
modi

అమెరికాతో మూడు ఒప్పందాలు: మోడీ

భారత్ - అమెరికా మైత్రీ బంధానికి ప్రభుత్వాలతో సంబంధం లేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు ముగిసిన తర్వాత మీడియాతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...
nvs reddy

రెండో దశ మెట్రో…డీపీఆర్ సిద్ధం:ఎన్‌వీఎస్‌ రెడ్డి

రెండోదశలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి. పాతబస్తీలో 5 కిలోమీటర్ల మెట్రోకు ప్లాన్ చేస్తున్నామని..రెండో దశలో రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు 31 కిలోమీటర్లు...లక్డీకపూల్...
KCR-Flight

ఢిల్లీకి సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరివెళ్లారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా పర్యటన నేపధ్యంలో సాయంత్రం రాష్ట్రపతి...
prabhas new film

ప్రభాస్ తో మహేశ్ బాబు దర్శకుడు!

సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.మహేశ్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన సరిలేరు నీకెవ్వరు సినిమా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించింది . ఈమూవీ తర్వాత మహేశ్...
ktr

రూ.48 కోట్లతో దేవరకొండలో అభివృద్ధి పనులు..

రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ నల్లగొండ జిల్లా దేవరకొండలో పర్యటించారు. స్ధానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు. రూ. 48.2 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్‌...

తాజా వార్తలు