త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించిన ట్రంప్

339
trumpbhavan
- Advertisement -

రెండవ రోజు ఇండియాలో పర్యటిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులకు ఘన స్వాగతం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు, ప్రధాని నరేంద్ర మోదీ. అనంతరం ట్రంప్‌ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.

ఆ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌, సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ దళాధిపతులు, కాన్సులేట్‌ సభ్యులను ట్రంప్‌కు మోదీ పరిచయం చేశారు. అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్ ఘాట్ కు బయల్దేరారు ట్రంప్ దంపతులు. రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించనున్నారు.

- Advertisement -