మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ట్రంప్ దంపతులు

376
trump raj ghat
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండవ రోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్ ఘాట్ కు చేరుకున్నారు. రాజ్ ఘాట్ లోని మహాత్మాగాంధీకి నివాళుర్పించారు. అనంతరం రాజ్ ఘాట్ ను సందర్శించారు ట్రంప్ దంపతులు.

సందర్శకుల పుస్తకంలో సందేశం, సంతకం చేశారు ట్రంప్. అనంతరం ట్రంప్ దంపతులకు మహాత్ముడి షిల్డ్ ను బహుకరించారు అధికారులు. రాజ్ ఘాట్ సందర్శనం అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ హౌస్ ను బయల్దేరారు .

- Advertisement -