సర్కార్ వారి పాట…సర్ప్రైజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కార్ వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ...
టీఆర్ఎస్ మెంబర్షిప్ తీసుకున్న మంత్రి ఎర్రబెల్లి…
టీఆర్ఎస్ పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్లో భాగంగా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తన స్వగ్రామం పర్వతగిరిలో టీఆర్ఎస్ సభ్యత్వాన్ని తీసుకున్న అనంతరం మాట్లాడిన ఎర్రబెల్లి…ఉద్యమంతో తెలంగాణ సాధించి,...
సీఎం కేసీఆర్… తెలంగాణకు దేవుడిచ్చిన బహుమతి
రాష్ట్రంలో ని అన్ని కుటుంబాలలో వెలుగు నింపుతున్న సీఎం కేసీఆర్ దేవుడు అందించిన బహుమతి అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరేలా, ప్రతి పేదవానికి పథకాలు రూపొందించి...
ప్రకృతి, పచ్చదనాన్ని కాపాడండి: ఎంపీ సంతోష్
ప్రకృతి, పచ్చదనం అవసరం బాగా తెలిపిన వ్యక్తి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. అందుకే రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలోనే తెలంగాణకు హరితహారం కార్యక్రమం మొదలుపెట్టారని...
జోగులాంబ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ కుటుంబం..
ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. గద్వాల జిల్లాలోని అలంపురంలో గల శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి దేవస్థానంలో సీఎం కేసీఆర్ సతీమణి...
మంత్రి అల్లోలకు కేటీఆర్ బర్త్ డే విషెస్..
ఈరోజు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుట్టిన రోజు జరుపుకంటున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఇంద్రకరణ్...
చెన్నైలో టెస్టు టీమిండియా ఘన విజయం..
ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా రెండో టెస్టులో కసి తీర్చుకుంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 329, రెండో...
కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి బలం- మంత్రి కొప్పుల
జగిత్యాల జిల్లాను పార్టీ సభ్యత్వంలో నెంబర్ వన్గా నివపాలన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. జగిత్యాల జిల్లా కేంద్రంలో పొన్నాల గార్డెన్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై జిల్లా కార్యకర్తల సమావేశంలో మంత్రి కొప్పుల...
మహేష్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్..!
టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం సర్కారువారి పాట. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..
తెలంగాణలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభమైంది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఆ...