Tuesday, May 7, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

mlc balasani

రాష్ట్రంలో కాంగ్రెస్ అస్థిత్వం కోల్పోయింది: ఎమ్మెల్సీ బాలసాని

రాష్ట్రంలో కాంగ్రెస్ అస్థిత్వం కొల్పోయిందన్నారు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ. పీసీసీ చీఫ్ ను నియమించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేసిన ఆయన …నాయకత్వ లేమి , అసమర్థ నాయకత్వం తో కాంగ్రెస్...
dayakarrao

జానారెడ్డి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు: మంత్రి ఎర్రబెల్లి

కాంగ్రెస్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి…నల్గొండ కు గడిచిన మూడేళ్ళ నుంచి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ...
ramatheertha trust

రూ. 1500 కోట్లు దాటిన రామమందిర విరాళాలు..

దేశవ్యాప్తంగా అయోధ్య రామమందిర విరాళాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రజలను భాగస్వాములను చేస్తూ విరాళాల పర్వం కొనసాగుతుండగా ఇప్పటివరకు వచ్చిన విరాళాల సంఖ్య రూ. 1511 కోట్లు అందాయని రామతీర్ధ కేత్ర ట్రస్ట్...
covid 19

రాష్ట్రంలో రెండో డోస్ వ్యాక్సినేషన్..

రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ్టీ నుండి రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తొలి డోసు తీసుకున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌ వైద్య ఆరోగ్య సిబ్బందికి రెండో డోస్‌ టీకా ఇస్తున్నారు. రాష్ట్రంలో...
uppena

ఉప్పెన ఫస్ట్ డే వసూళ్లు ఎంతో తెలుసా..?

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం “ఉప్పెన”....
errabelli

ఎమ్మెల్సీగా పల్లాను గెలిపించండి: ఎర్రబెల్లి

లెక్కలతో సహా అభివృద్ధి మీద సవాల్ విసిరిన పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్ ను గ్రాడ్యుయేట్ ఓటర్లు గమనించాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దమ్ముంటే ప్రత్యర్థి పార్టీలు స్వీకరించాలి….పల్లా రాజేశ్వర్ రెడ్డి...
Jagadish Reddy

బండి, జానారెడ్డికి లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్న జగదీష్‌రెడ్డి…!

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్‌ఎస్ , కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్దినే కేసీఆర్...
ramulu naik

రాములు నాయక్‌‌కు ఎమ్మెల్సీ టికెట్‌…కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ..!

రాములో..రాముల..నన్ను ఆగం చేసిండ్రో..రాములో రాముల..నన్ను ఆగం చేసిండ్రో..ఇప్పుడు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు ఈ పాట పాడుకుంటూ ఆగఆగమవుతున్నరంట…తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో రచ్చ మొదలైంది. తాజాగా తెలంగాణ...

అరకు బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం: సీఎం కేసీఆర్

విశాఖజిల్లా అరకు ఘాట్‌రోడ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 4గురు ఈక్కడికక్కడే మృతిచెందిన సంగతి తెలిసిందే. బాధితులంతా హైదరాబాద్‌ వాసులు కాగా ఈ ఘటనపై సీఎం కేసీఆర్,గవర్నర్ తమిళి సై, మంత్రి కేటీఆర్ స్పందించారు....
Banoth Sujatha

బీజేపీకి షాక్‌ల మీద్ షాక్‌‌…మరో కార్పొరేటర్‌పై అనర్హత వేటు!

తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా నలుగురు పిల్లలను కలిగి ఉన్నారని జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌పై అనర్హత వేటుకు రంగం సిద్ధంగా తాజాగా హస్తినాపురం డివిజన్‌ (16వ వార్డు)...

తాజా వార్తలు