Tuesday, May 7, 2024

క్రీడలు

mumbai vs srh

ప్లే ఆఫ్స్‌లో రోహిత్ సేన…

ఐపీఎల్‌ 12లో భాగంగా వాంఖడేలో ముంబై మెరిసింది. సూపర్‌ ఓవర్‌లో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో సన్‌రైజర్స్‌ 8 పరుగులే చేయగా ముంబై 9 రన్స్‌ చేసి గెలిచింది. ముంబై విధించిన...
PUBG Addiction

పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన ‘పబ్ జీ’..!

దేశంలో పబ్ జీ గేమ్ వల్ల రోజురోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు ఈ పబ్ జీ పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతోంది. మాములుగా భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానో.. భర్త భర్యను...
warner

సొంత గడ్డపై సన్ రైజర్స్ ఘన విజయం..

ఐపిఎల్ సీజన్ 12లో భాగంగా నిన్న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. పంజాబ్ పై హైదరాబాద్ 45పరుగుల...
Kolkata won

పోరాడి ఓడిన ముంబై ..కోల్ కత్తా గెలుపు

ఐపిఎల్ 12సీజన్ లో భాగంగా నిన్న కోల్ కత్తా వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్యలో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా విజయం సాధించింది. నిన్నటి విజయంతో కొల్ కత్తా ప్లే ఆఫ్స్...
Delhi Capitals

బెంగళూరుపై ఢిల్లీ విజయం..

బెంగళూరుపై ఢిల్లీ విజయం విజయ ఢంకా మోగించింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో...
RR

సన్ రైజర్స్ ను చిత్తు చేసిన రాజస్ధాన్

ఐపిఎల్ 12 సీజన్ లో భాగంగా నిన్న జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్ధాన్ విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాజస్ధాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో విజయం...
2019 Arjuna Award

అర్జున అవార్డు కోసం నలుగురు క్రికెటర్ల పేర్లు

2019సంవత్సారానికి గాను ప్రతిష్టాత్మక అర్జున అవార్డులకు తాజాగా నలుగురి పేర్లను సిఫారసు చేసింది బీసీసీఐ. -టీమిండియా ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రీడాకారిణి, లెగ్‌స్పిన్నర్...
mumbai indians

చెన్నైని చిత్తుచేసిన ముంబై..

చెన్నై చెపాక్‌లో రైనాను మట్టికరిపించింది రోహిత్ సేన. ఐపీఎల్‌ 12లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ..చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 46 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 156 పరుగుల...

గంభీర్‌పై ఫిర్యాదు చేసిన అతిషి..!

ఇండియన్‌ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్ రెండు ఓటరు గుర్తింపు కార్డులను కలిగి ఉన్నట్లుగా పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషి ఈస్ట్...

బాక్సింగ్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు..

ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు రెండు స్వర్ణ పతకాలు దక్కాయి. పురుషుల 52 కిలోల విభాగంలో అమిత్ పంఘాల్ కు, 56 కిలోల విభాగంలో కవిందర్ సింగ్ బిస్త్...

తాజా వార్తలు