పంజాబ్పై సన్ రైజర్స్ విజయం..
సన్ రైజర్స్ ఎట్టేకేలకు ఐపీఎల్ 14వ సీజన్లో బోణీ కొట్టింది. చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్పై సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. వికెట్ కోల్పోయి 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది....
ముంబైకి షాకిచ్చిన ఢిల్లీ…
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంఆ చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్కు గట్టి షాకిచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్. పటిష్టమైన ముంబైపై విజయం సాధించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి...
రాజస్థాన్పై చెన్నై ఘన విజయం..
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రెండో విజయాన్ని నమోదుచేసింది ధోనీ సేన. ఇటు బ్యాటింగ్…అటు బౌలింగ్లోనూ రాణించిన చెన్నై…..రాజస్థాన్ను మట్టికరిపించింది.ఈ విజయంతో కెప్టెన్గా 200వ విజయాన్ని నమోదుచేశారు మహీ.
చెన్నై విధించిన 189 పరుగుల...
పంజాబ్పై ఢిల్లీ ఘన విజయం..
ఐఫీఎల్ 14 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్లతో విజయం సాదించింది. పంజాబ్ కింగ్స్ టార్గెట్ను ఛేదించడానికి ఢిల్లీ ఓపెనర్స్ దాటిగానే...
ఐపీఎల్ 2021: ఆర్సీబీ స్కోర్ 204
ఐపీఎల్ 14వ సీజన్ లో విజయాల బాటలో పయనిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆదివారం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుపై భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్...
టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్
ఐపీఎల్ 14వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్...
హైదరాబాద్లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్లు..
ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ అవకాశం దక్కలేదని బాధపడుతున్న తెలుగు ప్రజలకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. పురుషుల టీ20 వరల్డ్కప్నకు ఆతిథ్యాన్నిచ్చే భాగ్యం హైదరాబాద్కు కల్పించింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వలేకపోయిన...
స్వల్ప ఛేదనలో సన్రైజర్స్ మరోసారి ఓటమి..
ముంబై ఇండియన్స్ బౌలర్లు మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచారు. హైద్రబాద్ సన్రైజర్స్ను 151 పరుగులను కూడా చేయనీయకుండా దెబ్బతీశారు. దీంతో ముంబై 13 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై..
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-సన్రైజర్స్ హైదరాబద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ చాలా సన్రైజర్స్కు ఇంపార్ట్టెంట్. ముంబై...
పంజాబ్ను చిత్తుగా ఓడించిన చెన్నై..
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా బోణి కొట్టింది చెన్నై. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఆల్రౌండ్ షోతో అదరగొట్టి 6 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్తో పంజాబ్ వరుసగా...