ఆస్ట్రేలియా ఓపెన్లో సంచలనం.. జకోవిచ్ ఔట్
ఆస్ట్రేలియా ఓపెన్లో సంచలనం నమోదైంది. ఆరు సార్లు ఛాంపియన్,ఆస్ట్రేలియా ఓపెన్ కింగ్ నొవాక్ జకోవిచ్ నాలుగో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. దక్షిణ కొరియాకు చెందిన ఆటగాడు చుంగ్ హెయన్ చేతిలో జకోవిచ్ ఓటమిపాలయ్యాడు....
ధోనీ, సల్మాన్కి చెత్త ఛాలెంజ్ విసిరిన డాక్టర్..
మన నగరం పరిశుభ్రంగా ఉండాలంటే.. అందులో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి. దీనిపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఓ డాక్టర్ వినూత్న ప్రయత్నం చేశాడు. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన అభినిత్ గుప్తా అనే...
కోహ్లీ వందో టెస్టు…బీసీసీఐ అవకాశమివ్వాలి:గవాస్కర్
దేశవ్యాప్తంగా కరోనా,ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ బాటపట్టగా పెద్ద సినిమాల విడుదల ఆగిపోయింది. ఇక కరోనా,ఒమిక్రాన్ ఎఫెక్ట్ క్రికెట్పై స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ...
పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన ‘పబ్ జీ’..!
దేశంలో పబ్ జీ గేమ్ వల్ల రోజురోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు ఈ పబ్ జీ పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతోంది. మాములుగా భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానో.. భర్త భర్యను...
మల్లికాకు సాయం చేస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ని కలిశారు పవర్ లిఫ్టర్ క్రీడాకారిణి మల్లికా యాదవ్. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీ పురం వెంకటేశ్వర్ రెడ్డితో మినిస్టర్ క్వార్టర్లో మంత్రిని కలిసి నవంబర్ లో జరగబోయే...
ధోనీ ఎప్పుడూ మా కెప్టెనే:కోహ్లీ
లంక పర్యటనలో ఉన్న టీమిండియా వరుసగా నాలుగో వన్డేలోనూ అదే జోరును కొనసాగించింది. విరాట్, రోహిత్ చెలరేగడంతో భారత్ 168 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్...
ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు కోహ్లి సేన
ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు భారతజట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. మూడు వన్డేలు,మూడు టీ20లకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టుకు కెప్టెన్గా అందరు ఉహించినట్లుగానే విరాట్ కోహ్లీని ఎంపిక...
ప్రిక్వార్టర్లో పీవీ సింధు..
టోక్యో ఒలింపిక్స్లో సత్తాచాటుతోంది పీవీ సింధు. గ్రూప్ జే రెండో మ్యాచ్లో విజయం సాధించి ప్రిక్వార్టర్లో అడుగుపెట్టింది తెలుగుతేజం, భారత ఏస్ షట్లర్ పీవీ సింధు. హాంకాంగ్కు చెందిన ఎన్గన్ యితో తలపడిన...
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా..
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, పాక్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ శుభవార్త మీ...
జాగృతి క్రికెట్ ఫైనల్ … ప్రారంభించిన టీన్యూస్ ఎండీ
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ జాగృతి క్రికెట్ కప్ 2017 ఫైనల్ మ్యాచ్ను టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ ప్రారంభించారు. టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించిన సంతోష్ కుమార్ బ్యాటింగ్, బౌలింగ్...