పీకే రిపోర్ట్ : వైసీపీకి డేంజర్ బెల్స్!
ఏపీలో వైసీపీ డేంజర్ జోన్ లో ఉందా వుందా ? రాబోయే ఎన్నికల్లో గెలుపు కష్టమేనా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తుండడంతో వైసీపీ వర్గంలో ఆందోళన మొదలైంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త...
శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి..
మానవ సమాజంలో మంచిని గ్రహించాలి అన్నదే రామాయణ పరమార్థం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. వందలు,వేలు ,లక్షల సంవత్సరాల నుండి శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం అంటే మంచి...
రసవత్తరంగా మండలి పోరు..క్యాంపు రాజకీయాలు షురూ!
స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఈ నెల 31న ఎన్నికలు జరగనుండగా మూడు స్ధానాల్లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమాలో ఉంది. మరోవైపు కనీసం సిట్టింగ్ నల్గొండ ఎమ్మెల్సీ...
అటవీశాఖ సిబ్బందికి ప్రోత్సాహకాలు..
అన్ని జిల్లాల అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పీసీసీఎఫ్ ఆర్. శోభ.అడవుల రక్షణ, పునరుజ్జీవనం, పచ్చదనం పెంపుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని క్షేత్ర స్థాయిలో బాగా పనిచేస్తున్న సిబ్బందిని...
వైసీపీకే ప్రజల మద్దతు: పృధ్విరాజ్
రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సంతోషంగా సంపూర్ణంగా ప్రశాంతంగా కొనసాగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు ప్రముఖ సినీ నటుడు పృద్వి రాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు వైఎస్సార్...
హుజుర్ నగర్ ..9వేల ఓట్ల ఆధిక్యంలో సైదిరెడ్డి
హుజుర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. మొదటి రౌండ్ నుంచే ఆధిక్యం కనబరుస్తూ సత్తాను చాటుతుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి సైదిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్లో టీఆర్ఎస్...
పోడు భూముల సమస్య పరిష్కారానికి కార్యాచరణ- సీఎం కేసీఆర్
రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు అక్టోబర్ మూడోవారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పోడు భూముల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిన తరువాత...
ఆపరేషనే దర్శకరత్న మృతికి కారణమా..?
స్టేజీ నాటకాల దగ్గరి నుంచి సిల్వర్ స్క్రీన్ దాకా.. పాలకొల్లు నుంచి పార్లమెంటు వరకు.. దాసరి నారాయణరావు జీవితం ఓ సుదీర్ఘ ప్రయాణం. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం.. మూడు దశాబ్దాల...
యాదాద్రి…మహాకుంభ సంప్రోక్షణ
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. అడుగడుగునా ఆధ్యాత్మిక వాతావరణం, కండ్లు చెదిరే కట్టడాలతో అద్భుత దివ్యక్షేత్రంగా...
టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్..ఈసీ ఆమోదం
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ మేరకు పార్టీ అధినేత సీఎం కేసీఆర్కు అధికారికంగా లేఖను అందించారు. ఈసందర్భంగా డిసెంబర్ 9న అనగా...