ఎడ్లబండి నడిపిన మంత్రి ఎర్రబెల్లి..
గురువారం వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలం గవిచర్ల, తీగరాజుపల్లిలో రైతు వేదికలను, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి...
కృష్ణానది జలాల సమస్య పరిష్కరించండి: సురేష్ రెడ్డి
కృష్ణా నది జలాల పంపక విషయంలో ఏర్పడ్డ సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఎంపీ సురేష్ రెడ్డి. రాజ్యసభలో మాట్లాడిన ఆయన నీటి కోసమే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని...
సుపారీ ఇచ్చి మరీ.. కాల్పులు చేయించుకున్నాడు
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసులో మిస్టరీ వీడింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్గౌడ్పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన...
శ్రీవారిని సన్నిధిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీంద్ర రావు..
సోమవారం తిరుమల శ్రీవారిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీంద్ర రావు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో...
బాధితులకు విశాఖ శారదాపీఠం చేయూత
విశాఖ విష వాయువు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు చేయూతగా నిలిచాయి విశాఖ శారదాపీఠం, వానప్రస్థం సంస్థ.దాదాపు పదివేల మందికి మధ్యాహ్న భోజనాన్ని అందించాలని నిర్ణయించినట్లు శారద పీఠాధిపతులు స్వరూపానంద తెలిపారు.
ఈ బాధ్యతలను పీఠం...
మార్చి 11న పట్టాపాస్ పుస్తకాలు పంపిణీ
మార్చి 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేసారి పట్టాపాస్ పుస్తకాలు పంపిణీ జరగాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. దీనికోసం ప్రతి గ్రామంలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సీఎం నిర్దేశించారు....
ఉక్రెయిన్…భారత విద్యార్థి మృతి
ఉక్రెయిన్ - రష్యా మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడుల్లో సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కొల్పోతుండగా తాజాగా రష్యా జరిపిన దాడుల్లో భారత్కు చెందిన ఓ విద్యార్థి...
GWMC ఎన్నికలు.. రిజర్వేషన్ల జాబితా విడుదల..
గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఇవాళ రిజర్వేషన్ల జాబితాను విడుదల చేశారు. వరంగల్ నగర పరిధిలోని 66 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు...
డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించిన హడ్కో చైర్మన్
తెలంగాణ ప్రభుత్వం పేదలకు పక్కా వసతి కల్పించుటకై కొల్లూరు-2లో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఫ్లాట్స్ పనులను హడ్కో ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. మేడితి రవికాంత్ శుక్రవారం పరిశీలించారు. 1985...
జర్నలిస్టులపై ఆంక్షలు..వెనక్కి తగ్గిన కేంద్రం
తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెతుతున్నాయి. ఈ నేపథ్యంలో జర్నలిస్టులపై విధించిన ఆంక్షల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఆధారాలు లేకుండా...