గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్న ప్రభుత్వ ఉన్నతాధికారులు
హరిత ఉద్యమమైన గ్రీన్ ఛాలెంజ్ లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక...
గ్రీన్ ఛాలెంజ్..మంచి కార్యక్రమం: సాయిధరమ్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హారిత హారం , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లు పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రజలను జాగృతం చేస్తున్నాయి. MP జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్...
కొత్తగూడెంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే వనమా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ రూపొందించిన హరితహారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మూడు మొక్కలు...
సంతన్న పిలుపుతో ప్రతి రోజూ పండుగే..
టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా’ఛాలెంజ్ కార్యక్రమం దేశ విదేశాల్లో ముందుకు దూసుకుపోతోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్లో ఇదివరకే ఎంతో రాజకీయ,సినీ,క్రీడా ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు. తాజాగా ఈ...
ఆలేరు ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తృటిలో ప్రమాదం తప్పింది. స్ధానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో సమీక్ష నిర్వహిస్తుండగా భవనం పెచ్చులూడి పడటంతో ఎమ్మెల్యే సహా మరో సర్పంచ్కు గాయాలయ్యాయి. అయితే...
2వ రోజు కొనసాగిన భారత్- అమెరికా ఒప్పందాల సదస్సు ..
బిజినెస్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ (బీసీఐయూ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ నిర్వహించిన భారత్-అమెరికా ఒప్పందాల సదస్సు బుధవారం హోటల్ తాజ్క్రిష్ణలో ప్రారంభమయింది....
అర్బన్ ఫారెస్ట్ పార్క్ను ప్రారంభించిన మంత్రులు..
నేడు పెద్ద గోల్కొండ సమీపంలో మసీదుగడ్డ జంగిల్ క్యాంప్ (అర్బన్ ఫారెస్ట్ పార్క్)ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రరెడ్డిలు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, రాజేశ్వర్ తివారీ,...
కరీంనగర్ పట్టణంలో నిషేధాజ్ఞలు జారీ..
కరీంనగర్ పట్టణంలో నిషేధాజ్ఞలు జారీ చేశారు. పట్టణంలో ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదు, ఎవరైనా ర్యాలీలో పాల్గొంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విబి కమలాసన్...
వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడిగా రాఘవ
సీఎం కేసీఆర్ అధ్యక్షతన (చైర్మన్) ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యులుగా రాఘవని నియమిస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా రాఘవ మాట్లాడుతూ రోజు రోజుకు అంతరించిపోతున్న...
పాదచారుల ప్రెండ్లీగా జీహెచ్ఎంసీ రోడ్లు: లోకేష్ కుమార్
జిహెచ్ఎంసిలో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం మంజూరు చేసిన నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయనున్నట్లు కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. బుధవారం జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర...