2వ రోజు కొనసాగిన భారత్- అమెరికా ఒప్పందాల సదస్సు ..

290
US-India Defense Ties
- Advertisement -

బిజినెస్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్‌స్టాండింగ్ (బీసీఐయూ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ నిర్వహించిన భారత్-అమెరికా ఒప్పందాల సదస్సు బుధవారం హోటల్ తాజ్‌క్రిష్ణలో ప్రారంభమయింది. ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్య అథితిగా హజరై ప్రసంగించిన విషయం తెలిసిందే.

అయితే ఇందులో భాగంగా రెండవ రోజు తాజ్ క్రిష్ణ హోటల్‌లో భారత్-అమెరికా రక్షణ రంగ సంబంధాలపై సదస్సు కొనసాగింది. ఈ కార్యక్రమానికి యు.ఎస్ కన్సులేట్ జనరల్ హైదరాబాద్ Mr.Joel REIFMAN,యు.ఎస్. ఎంబసీ న్యూ ఢిల్లీ CAPTAIN DANIEL E.FILLION హాజరైయ్యారు.

Hyderabad, Dec 16 (UNI) The U.S. Consulate General in Hyderabad will host the two-day U.S.-India Defense Ties Conference from December …

- Advertisement -