Wednesday, May 8, 2024

రాజకీయాలు

Politics

mck staff

గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న MCK సిబ్బంది..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణకు హరితహారం” కార్యక్రమంలో భాగంగా “గ్రీన్ ఛాలెంజ్”ను అనుసరించి మంచిర్యాల మున్సిపాలిటీ కమీషనర్ ఇచ్చినటువంటి గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన మంచిర్యాల జిల్లా, క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయ...
vemula-prashanth-reddy

మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్దే గెలిపిస్తుంది..

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నిన్ననే నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ మున్సిపల్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల పైన మంత్రి ప్రశాంత్ రెడ్డి...
pocharam

రైతు బిడ్డ కూడా రైతు కావాలనే రోజు రావాలి..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నసరుల్లాబాద్ మండలం బొప్పాస్‌పల్లి సీడ్ ఫారంలో జరిగిన "కిసాన్ మేళా-2019" లో భాగంగా జరిగిన "యంత్రాలతో వరి నాటే విధానం-అవగాహన" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...
dcp uday kumar

జీవకోటికి ప్రాణాధారం మొక్కల పెంపకం- మంచిర్యాల DCP

రాజ్యసభ్య సభ్యులు ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు మంచిర్యాల డిసిపి కార్యాలయ అవరణలో హరితహారం మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల...
harish rao

రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు- హరీష్‌రావు

రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రేమ భావాన్ని, సేవాతత్పరతను,...
telangana

రిపబ్లిక్ డే పరేడ్‌లో తెలంగాణ శకటం ఎంపిక..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా జనవరి 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో భారీ పరేడ్ నిర్వహిస్తారు. ఇందులో సైనిక సంపత్తిని ప్రదర్శించడంతో పాటు సాయుధ దళాలు కవాతు నిర్వహిస్తాయి. ఈ పరేడ్‌లో భాగంగా...
minister prashant reddy

అందరి సహకారంతో పల్లె ప్రగతి విజయవంతమైంది..

పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే మూల సూత్రం ద్వారా పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక స్మశాన వాటిక, ఒక డంపింగ్ యార్డ్, ఏర్పాటు చేయాలన్న ఆలోచన...
Municipal elections

మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధం..

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో...
jio

జియో న్యూఇయర్ బంపర్ ఆఫర్

ప్రముఖ టెలికాం సంస్ధ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. న్యూ ఇయర్ సందర్భంగా జియో కస్టమర్లకు నూతన ఆఫర్ ను అందుబాటులో ఉంచింది . రూ.2020తో రిఛార్జ్ చేసుకుంటే సంవత్సరం పాటు...
gst

టాలీవుడ్ దర్శకులు, నిర్మాతల ఇళ్లపై జీఎస్టీ దాడులు

టాలీవుడ్ కు సంబంధించిన పలువురు దర్శకులు, రచయితలు, నిర్మాతల ఇళ్లపై జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 15 మంది ప్రముఖుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. తప్పుడు ఆదాయాన్ని చూపి...

తాజా వార్తలు