Saturday, May 4, 2024

రాజకీయాలు

Politics

modi

వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ప్రధాని మోదీ సమీక్ష..

దేశంలో ఈ నెల 16న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు వ్యాక్సినేషన్‌ సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మొదటి...
Green Challenge

మొక్కలు నాటిన రైతు బంధువు సమితి కమిటీ సభ్యులు..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అన్ని వర్గాల నుండి విశేష స్పందన వస్తుంది.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు నిజమాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం కలిగోట్...
Green India Challenge

మొక్కలు నాటిన కొలిప్యాక సొసైటీ ఛైర్మెన్ ఇట్టాడి గణేష్..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అన్ని వర్గాల నుండి విశేష స్పందన వస్తుంది. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు నిజమాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం...
MLA Bajireddy Govardhan

గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌..

గౌరవ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బాజిరెడ్డి గోవన్న మరియు జక్రాప్పల్లి జెడ్పీటీసీ పాటుకురి తనుజ శ్రీనివాస్ రెడ్డి జక్రాన్ పల్లి మండలం ,...

సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం..

సీఎం కేసీఆర్ ఈరోజు అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి...
Akhila Priya

అఖిల ప్రియ కేసులో కొత్త ట్విస్ట్‌..

హఫీజ్‌పేట్‌లో 25 ఎకరాల భూవివాదంలో కిడ్నాపింగ్‌‌కు పాల్పడిన నేరంతో ఏపీకి చెందిన టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ కిడ్నాపింగ్ కేసులో...
Minister-Koppula-Ishwar

జర్నలీస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారు- కొప్పుల

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలీస్టుల పాత్ర కీలకమని, పాత్రికేయుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నరని రాష్ట్ర మంత్రి కోప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం 20లక్షల...
Sunke Deevana

గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్‌ సతీమణి..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకొని మొక్కలు నాటారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సతీమణి సుంకె...
Bhuma Akhila Priya

బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు..

బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హఫీజ్ పేట్ లో ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి భూములు కొనుగోలు చేశారని…భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నితుడిగా ప్రవీణ్ రావ్ తండ్రి కిషన్...
V Venkateswara Rao

మొక్కలు నాటిన సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్ రావు..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకొని మొక్కలు నాటారు టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు, సింగిల్ విండో...

తాజా వార్తలు