మొక్కలు నాటిన కొలిప్యాక సొసైటీ ఛైర్మెన్ ఇట్టాడి గణేష్..

161
Green India Challenge
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అన్ని వర్గాల నుండి విశేష స్పందన వస్తుంది. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు నిజమాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం కలిగోట్ గ్రామంలో కొలిప్యాక సొసైటీ చెర్మెన్ ఇట్టాడి గణేష్ మొక్కలు నాటారు.

ఈ సంర్భంగా గణేష్‌ మాట్లాడుతూ.. ఇంత గొప్ప కార్యక్రమంలో తాము ఒక భాగమై మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సొసైటీ చెర్మెన్ ఇట్టాడి గణేష్ కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపారు.

- Advertisement -