మహాత్ముడి జీవితం స్పూర్తిదాయకం: హరీశ్ రావు
మహాత్ముడి జీవితం నేటి తరానికి స్పూర్తిదాయకమన్నారు మంత్రి హరీశ్ రావు. గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన హరీశ్…భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, గాంధీజీని విడదీసి చూడలేమని అన్నారు. ఎప్పటికైనా సత్యానిదే అంతిమ విజయమని...
మహాత్ముడికి నివాళి అర్పించిన సీఎం కేసీఆర్..
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా గాంధీజీ సేవలను స్మరించుకున్న సీఎం…ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే ఆయుధాలతో ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన జాతిపిత...
సాగర్ బరిలో జానా కుమారుడు..!
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుండి ఇప్పటివరకు సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉంటారని అంతా ఉహించారు…ఆయన కూడా గతంలో అదే స్టాండ్పై ఉన్నారు. అయితే...
రాష్ట్రంలో 24 గంటల్లో 186 కరోనా కేసులు..
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 186 కరోనా కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య...
దేశంలో 24 గంటల్లో 13,083 కరోనా కేసులు…
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 13,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 137 మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల...
సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు:ఎర్రబెల్లి
ఉద్యోగులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉద్యోగులంతా సీఎం కెసిఆర్ కి మంచి మిత్రులు. మీకు అన్యాయం జరగదని పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నా అన్నారు....
అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూస్తు దొరికిపోయిన ఎమ్మెల్సీ..!
సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు ఆ ప్రజాప్రతినిధి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన చోట నీలిచిత్రాలు చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు. కర్ణాటక అసెంబ్లీలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్...
జనసేనలోకి చిరు…పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో కాపు సంక్షేమ సమావేశంలో పాల్గొన్న పవన్… చిరంజీవి నైతిక మద్దతు ఎపుడూ నాకు ఉంటుందని, తమ్ముడిగా నా...
50 శాతం విద్యార్థులకే అనుమతి: మంత్రి సబితారెడ్డి
రాష్ట్రంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో డిగ్రీ, పీజీ ఉచిత వృత్తి కోర్సుల్లోని తరగతి గదిలో 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం...
ముగిసిన ఎమ్మెల్సీ కవిత వారణాసి ఆధ్యాత్మిక పర్యటన..
వారణాసిలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర కుటుంబ సభ్యుల రెండు రోజుల ఆధ్యాత్మిక పర్యటన ముగిసింది. శుక్రవారం వేకువజాము నుండి పలు దేవాలయాలను దర్శించుకున్న ఎమ్మెల్సీ...