రాష్ట్రంలో 24 గంటల్లో 186 కరోనా కేసులు..

117
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 186 కరోనా కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,94,306కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 2354 యాక్టివ్ కేసులుండగా 1,598 మంది మరణించారు. కరోనా మహమ్మారి నుండి 2,90,354 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

- Advertisement -