పల్లెకెలెలో మ్యాక్స్ వెల్ సునామీ
పొట్టి క్రికెట్లో అసలైన మజాను మరోసారి అభిమానులకు రుచిచూపించింది ఆసీస్. పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. పేలవమైన ఫామ్తో వన్డేల్లో స్థానం కోల్పోయి తీవ్ర విమర్శలపాలైన హిట్టర్...
ప్రభుత్వ శాఖల పునర్ వ్యవస్థీకరణ
పరిపాలనా విభాగాల కూర్పు సందర్భంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లు,ఎస్పీలతో సమావేశమైన సీఎం.... ప్రతీ...
యుఈ జువెలరీ ఎక్స్ పో
భారతదేశపు సమకాలీన, వినూత్న ఆవిష్కరణల ఆభరణాల ఎగ్జిబిషన్, యుఈ ద జువెలరీ ఎక్స్పో 40వ సంచిక హైదరాబాద్లోని తాజ్ కృష్ణా హోటల్లో సెప్టెంబర్ 8 నుంచి 11, 2016 వరకూ మూడు రోజుల...
అసలాట ఇప్పుడే మొదలైంది..!
తెలుగు ఇండస్ట్రీలో వరుసగా రెండు హిట్స్ సాధించిన యంగ్ టైగర్ ఎన్టీర్..దర్శకుడిగా వరుస రెండు హిట్లు సాధించిన కొరటాల శివ మరో హ్యాట్రిక్ కొట్టాలన్న తాపత్రయంతో తీసిన చిత్రం 'జనగా గ్యారేజ్'. అనుకున్నట్లుగానే...
తెరపైకి కొత్తగా 30 మండలాలు
దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవిన్యూ డివిజన్లు, కొత్త మండలాలు కూడా సమాంతరంగా ప్రారంభం కావాలని సిఎం కేసిఆర్ తెలిపారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నేపధ్యంలో అధికార యంత్రాంగం కూర్పుపై...
సుమ అమ్మమ్మకు వంద
సుమపరిచయం అవసరం లేని పేరు . ఎంతటి స్టార్ హీరో లేదా హీరోయిన్ కైనా ఫలానా సినిమా హీరో అని పరిచయం చేస్తేనే కానీ గుర్తుపట్టనివారుంటారు కానీ.. సుమను, ఆమె గొంతును గుర్తుపట్టని...
“మంచు లక్ష్మి’ పిచ్చిగా నచ్చావ్
హీరో నాని ద్వారా రిలీజ్ అయిన శ్రీవత్స క్రియేషన్స్ , ఫస్ట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ పిచ్చిగ నచ్చిందని మంచు లక్ష్మీ చెప్పారు . వినాయక చవితి సందర్బంగా పిచ్చిగ నచ్చావ్...
సభకు వచ్చి…మంచాలు ఎత్తుకెళ్లారు
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దేవరియా జిల్లాలో ఖాట్ సభ పేరుతో వినూత్నంగా ప్రచారసభ నిర్వహించారు. ఈ బహిరంగసభలో...
చంద్రబోస్కు కాళోజి పురస్కారం
తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ప్రతి సంవత్సరం అందించే 'మహాకవి కాళోజి స్మారక పురస్కారం 2016వ సంవత్సరానికిగాను ప్రఖ్యాత సినీ గేయ రచయిత, శ్రీ శ్రీ, దాశరథి,...
విక్రమ్ దర్శకత్వంలో ‘మాస్ మహరాజ్’
'లక్ష్మీ', 'లక్ష్యం', 'రేసు గుర్రం' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ అధినేత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) తాజాగా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నారు....