టెడ్ ఎక్స్లో ప్రసంగించనున్న కేటీఆర్..
యువతలో సామాజిక బాధ్యతను, స్పూర్తిని కలిగించే వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ‘టెడ్ ఎక్స్’ కార్యక్రమంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామరావు...
రేడియంతో గోవులకు రక్షణ…
నాని నటించిన పిల్ల జమీందార్ సినిమా చూశారు కదా.. అందులో రాత్రి వేళల్లో బస్సుకు గేదెలు అడ్డు వస్తున్నాయని ఏం చేశాడో అందరికి తెలిసిందే. గేదెల కొమ్ములకు రేడియం స్టిక్కర్లు వేస్తాడు. దీంతో...
మాణిక్రావు మృతిపట్ల కేసీఆర్ సంతాపం
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మాణిక్రావు మృతిపట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంతాపం తెలిపారు. ఈ రోజు ఉదయం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన కుటుంబ సభ్యులకు...
నాగార్జునకు బదులుగా చిరంజీవి?..
సామాన్యుడి ఇంటి తలుపులు తట్టి దూసుకెళ్లి టీవీ షోలలోనే నంబర్ వన్ టీఆర్పీ సొంతం చేసుకుని తెలుగులో మంచి రికార్డులు క్రియేట్ చేసింది మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం. మా టీవీలో ప్రసారం...
మానవత్వం పరిమళించిన వేళ…
మతం వేరైనా మానవత్వం ఒకటే అని నిరూపించారు ఆ యువకులు. హిందూ మతానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందడంతో ఆయన అంత్యక్రియలను ఎనిమిది మంది ముస్లిం యువకుల నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతున్నారు....
100 కోట్ల క్లబ్ లో ఎన్టీఆర్
‘జనతా గ్యారేజ్’ జోరు మామూలుగా లేదు. తొలి వారాంతంలోనే రూ.50 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన ఈ సినిమా.. చవితి సెలవు తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే నిలబడింది. మంగళ.. బుధవారాల్లో సైతం...
మహేష్ స్టైల్లో గౌతమ్..
వినాయక నవరాత్రుల మూడోరోజున హుస్సేన్సాగర్ తీరంలో నిమజ్జనాల సందడి ప్రారంభమైంది. బుధవారం ఉదయం నుంచే ఇళ్లలో ప్రతిష్టించిన వినాయక విగ్రహాలు, కార్యాలయాల్లో పూజలు నిర్వహించిన చిన్న విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఎంతో మంది...
హైదరాబాద్లో జడ్ఎఫ్ గ్రూప్ ఐటీసీ..
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో గల హయత్ హోటల్లో కార్ల విడిభాగాల తయారీ కంపెనీ జడ్ఎఫ్ గ్రూప్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లో ఐటీసీ ఏర్పాటుకు ముందుకొచ్చిన జడ్ఎఫ్ గ్రూప్ సమావేశానికి రాష్ట్ర ఐటీశాఖ...
లుంగీ లుక్లో సచిన్.. చిరు.. నాగ్..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరికొత్త లుక్లో కనిపించారు. అంతే కాకుండా అదే వస్త్రధారణలో టాలీవుడ్ ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలు కూడా దర్శనమిచ్చారు. అయితా ఈ ముగ్గురు ఎలా...
అక్టోబర్లో భారత్కు ఐఫోన్7..
2016వ సంవత్సరపు సూపర్ ఫోన్గా ఐఫోన్ 7 రంగప్రవేశం చేసింది. శానిఫ్రాన్సిస్కోలోని గ్రహం బిల్ సివిక్ ఆడిటోరియం వేదికగా అట్టహాసంగా విడుదలైన ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్లు త్వరలోనే భారత్లోకి ప్రవేశించనున్నాయట. అక్టోబర్ 7...