బైడెన్పై ప్రజల్లో వ్యతిరేకత: ఎలన్ మస్క్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై మండిపడ్డారు టెస్లా అధినేత ఎలన్ మస్క్. జో బైడెన్ను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఆయన్ను ఫూల్స్ గా మాదిరిగా అమెరికా ప్రజలు చూస్తున్నారని విమర్శించారు.
2030 నాటికి అమెరికాలో...
కఠిన ఆంక్షలు అమలుచేస్తున్న అమెరికా..
కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది అమెరికా. రోజుకు 3000 మందికి పైగా ప్రాణాలు కొల్పోగా కొవిడ్ మరణాలు, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు అమలు...
బీజేపీలో చేరిన ఎన్నారై బాలా త్రిపురసుందరి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు ఎన్ఆర్ఐ బాలా త్రిపురసుందరి. ఉమ్మడి మహా బూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కు చెందిన బాల త్రిపుర సుందరి…...
ఒమిక్రాన్పై డబ్ల్యూహెచ్వో కీలక వ్యాఖ్యలు..
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఒమిక్రాన్ మహమ్మారిపై కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్ధ. కోవిడ్-19 మహమ్మారి ముగింపు దశకు వెళ్లిందని ఐరోపాలో ముగింపునకు చేరుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. మార్చి నాటికి ఐరోపాలో 60...
విదేశీ ప్రయాణికులకు కేంద్రం గుడ్న్యూస్
విదేశీ ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది.విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఐసోలేషన్ నిబంధనలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.విదేశీ ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. ఈ కొత్త నిబంధనలు...
మాస్క్ ధరించలేదు..పైలట్ ఎంతపనిచేశాడో తెలుసా?
ఓ ప్యాసింజర్ మాస్క్ ధరించేందుకు నిరాకరించడంతో ఏకంగా ఫ్లైట్నే వెనక్కి మళ్లించాడు పైలట్. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 129 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందితో...
బ్రిటన్లో కరోనా ఆంక్షలు ఎత్తివేత..
కరోనా నుండి కోలుకుంటోంది బ్రిటన్. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు ఆదేశ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్. ప్రజలు కచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాలని… ఇప్పటి నుంచి ప్రభుత్వం వర్క్...
ఒలింపిక్స్…చైనా కీలక నిర్ణయం
ఫిబ్రవరి 4వ తేది నుండి చైనాలోని బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఒమిక్రాన్,కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది చైనా. కరోనా కేసులు...
బ్రిటన్ ప్రధాని రేసులో భారతీయుడు!
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్పై వ్యతిరేకత పెరగడంతో తదుపరి ప్రధానిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతత వ్యక్తి, బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సూనక్ నియమితులవుతారని బ్రిటన్ మీడియా కథనాలు ప్రచురించింది....
అగ్రరాజ్యంలో ఒమిక్రాన్ బీభత్సం..
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్…అగ్రరాజ్యం అమెరికాలో బిభీత్సం సృష్టిస్తోంది. ఏకంగా రోజుకు 10 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 3 వారాల్లో ఆస్పత్రులో చేరే వారి సంఖ్య రెట్టింపు అయింది. వర్జీనియా,...