ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్‌వో కీలక వ్యాఖ్యలు..

114
who
- Advertisement -

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఒమిక్రాన్ మహమ్మారిపై కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్ధ. కోవిడ్-19 మహమ్మారి ముగింపు దశకు వెళ్లిందని ఐరోపాలో ముగింపునకు చేరుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. మార్చి నాటికి ఐరోపాలో 60 శాతం మంది ఒమిక్రాన్ బారినపడే అవకాశం ఉందన్నారు.

అమెరికాలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల ఉంటుందని, పరిస్థితులు కుదుటపడతాయని వెల్లడించింది. అమెరికా ఈశాన్య ప్రాంతాలలో కేసుల సంఖ్య ఇటీవలి తగ్గుదల కొనసాగితే.. దేశం అంతటా ఇలాగే ఉంటుందన్నారు.

- Advertisement -