Friday, April 26, 2024

అంతర్జాతీయ వార్తలు

ఫిబ్రవరి 4న..75వ వసంతంలోకి లంక

గత కొంత కాలంగా ఆర్థిక సంక్షోభం వల్ల దేశ ప్రజలు తిరుగుబాటు చేసిన కొద్ది నెలల తర్వాత జరగబోయే 75వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని శ్రీలంక ప్రభుత్వ అధ్యక్షుడి మీడియా విభాగం...

మోదీపై ప్రశంసల జల్లు..ఎక్కడంటే?

భారత్‌ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించి 75యేళ్లు పూర్తైంది. కానీ భారతదేశంపై కొన్ని దేశాలు విషప్రచారం చేస్తూ...పబ్బం గడుపుకుంటున్నాయి. 2014 తర్వాత నుంచి భారతదేశం యొక్క రూపురేఖలు మారిపోయయాని ప్రపంచదేశాల ప్రజలు...

విశ్వసుందరిగా బొన్ని గాబ్రియేల్..

మిస్‌ యూనివర్స్-2022గా నిలిచింది అమెరికాకు చెందిన బొన్ని గాబ్రియేల్. అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఓర్లీన్స్‌లో 71వ ఎడిషన్‌ మిస్‌ యూనివర్స్‌-2022 గ్రాండ్‌ ఫినాలే పోటీలు అంగరంగర వైభవంగా జరిగాయి. 80 దేశాల...

రెండు దేశాలు ఒకే ఇంట్లో….

అనగానగా ఒక చిన్న ఊరు... పేరు లాంగ్వా. అన్ని ఊళ్లకి మళ్లేలా ఉండదు. దీనికో  ప్రత్యేకత ఉంది. ఈ ఊరు ఏకంగా రెండు దేశాల మధ్యనే ఉంది. ఆవును ఇది నిజం. నాగాలాండ్‌లోని...

ఈ నెల 15న దావోస్‌కు కేటీఆర్‌…

తెలంగాణలోకి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. ఈ నెల 16న ప్రారంభమయ్యే దావోస్‌ వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్-2023లో కేటీఆర్‌ పాల్గొననున్నారు. అయితే ఈనెల...

యాపిల్ సీఈవో కుక్‌ జీతంలో కోత..

యాపిల్ సీఈవో టిమ్ కుక్ జీతంలో కోత పడింది. తానే స్వయంగా జీతంలో కోత విధించుకున్నారు. గ‌త ఏడాది టిమ్ 100 మిలియ‌న్ల డాల‌ర్లు ఆర్జించగా జీతం కోత వ‌ల్ల ఈ ఏడాది...

 పెరులో విధ్వంసం.. 17 మంది మృతి 

పెరులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణల్లో 17 మంది మృతిచెందారు. దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని, మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను జైలు నుంచి విడుదల...

కొత్త ట్రెండ్‌…నో ట్రౌజర్స్‌ డే

ప్రపంచంలో పత్తి పంటను సాగు చేస్తున్నప్పటి నుండి మానవులు శరీరంపై బట్టలు వేసుకుంటున్నారు. ఇది వేల యేళ్ల క్రితం నుంచి వస్తుంది. అయితే దీనికి భిన్నంగా ప్రస్తుత యువత ఆలోచిస్తున్నారు. స్త్రీ పురుష...

గ్రీన్ ఛాలెంజ్‌లో జోడి మెకే..

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ పర్యటనలో ఆస్ట్రేలియా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ నేషనల్ చైర్ పర్సన్ జోడి మెకే జూబ్లీహిల్స్‌ జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.ఈ...

బ్రెజిల్ విధ్వంసంపై ప్రధాని మోడీ..

బ్రెజిల్‌లో ఆందోళనలపై స్పందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బ్రసిలియాలోని ప్రభుత్వ వ్యవస్థలపై చేసిన దాడి గురించి తెలుసుకుని ఆందోళన చెందాను. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. బ్రెజిల్ అధికారులకు మేము పూర్తి...

తాజా వార్తలు