అబ్బే అదేం లేదు :జెఫ్ బెజోస్
అమెజాన్ యజమాని త్వరలో ఫుట్ బాల్ టీంను కొంటున్నట్టు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని విడుదల చేసింది. అయితే ఇంత మొత్తంలో నగదు లేనందున్న వాషింగ్టన్ పోస్ట్ను అమ్మాలని జేఫ్ బేజోస్ అనుకుంటున్నారని...
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం..
అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అయోవాలోని డెస్ మోయిన్స్లోని పాఠశాలలో కాల్పులు జరగ్గా ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. కాల్పుల్లో గాయపడిన విద్యార్థులను ఆసుప్రతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఓ...
కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మానేటరి పార్క్లో జరిగిన చైనీయుల న్యూ ఇయర్ ఈవెంట్ లో కాల్పులు జరుగగా పలువురు మరణించారు. శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది...
74వ గణతంత్ర దినోత్సవంకు ఈజిప్ట్ నేత
74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకులకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ఎల్సీసీ హాజరుకానున్నట్టు భారతవిదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్ను ప్రకటించింది. భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు జనవరి 24న...
భారత్ వర్సెస్ పాకిస్థాన్@దావోస్
దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ గా మారింది. రెండు దేశాల మధ్య జరిగిన సంభాషణలో భారత్ ఎప్పుడు ఉగ్రవాదం ప్రేరేపిస్తోందని పాక్ విదేశాంగ శాఖ...
గూగుల్లో లేఆఫ్..మాంద్యమే కారణమా!
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం భయంతో మల్టీ నేషనల్ కంపెనీలు లేఆఫ్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గూగుల్ కంపెనీ కూడా లేఆఫ్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12000వేల మంది ఉద్యోగులను తొలగించినట్టు గూగుల్ సీఈఓ...
ఉసేన్ బోల్ట్కు రూ. 100 కోట్ల టోకరా!
జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కు టోకరా పడింది. పరుగుల వీరుడి ఖాతాలోని రూ.103 కోట్లు మాయం అయ్యాయి. ఆర్థిక మోసానికి గురై భారీగా డబ్బులు పోగొట్టుకున్నారు. ఆయన కోల్పోయిన మొత్తం 1.2...
హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ విస్తరణ…
16వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్లో 3డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని 2022లో ప్రకటించిన మైక్రోసాఫ్ట్ కొత్తగా మరో 3డేటా సెంటర్లను ప్రారంభిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్లో పెట్టుబడుల అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని...
150కోట్లతో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్..
తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ వ్యాపార కేంద్రంను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఔట్ పేషెంట్ రీహాబిలిటేషన్ థెరపీకి అవసరమయ్యే సాఫ్ట్వేర్ సేవలను అందించడంలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వెబ్ పీటీ సంస్థ...
తెలంగాణలో భారీ పెట్టుబడి…
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి వచ్చింది. హైదరాబాద్ నగరంలోకి మైక్రోచిప్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. బెంగళూరు, గ్రేటర్ నోయిడా, కొల్కత్తా, న్యూఢిల్లీ కాదని అమెరికాకు చెందిన మైక్రోచిప్ కంపెనీ అభివృద్ధి కేంద్రంను...