Sunday, May 19, 2024

అంతర్జాతీయ వార్తలు

చాట్‌ జీపీటీ… సృష్టికర్తపై వేటు

చాట్ జీపీటీ...ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక దీని సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్‌. త్వరలోనే తెలుగులో కూడా చాట్ జీపీటీని తీసుకొచ్చే ప్లాన్ చేస్తుండగా తాజాగా ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయం...

సెమీస్‌ను ఎంజాయ్ చేశా..సత్యనాదేళ్ల

ముంబైలోని వాంఖడే వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య ఫస్ట్ సెమీస్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సెమీస్‌లో భారత్ అద్భుత ఆటతీరు కనబర్చి 70 పరుగుల తేడాతో విజయం సాధించి...

దీపావళి వేడుకల్లో బ్రిటన్ ప్రధాని..

దీపావళి సంబరాలు మొదలయ్యాయి. లండన్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. లండన్‌లోని భారతీయులు నిర్వహించిన ఈ వేడుకల్లో సతీసమేతంగా హాజరయ్యారు రిషి. దీపావళి వేడుకలకు ముందు డౌనింగ్...

స్టూడెంట్‌తో సెక్స్‌…టీచర్ అరెస్ట్

విద్యార్థితో సెక్స్‌లో పాల్గొన్నారు అమెరికాకు చెందిన ఓ టీచర్‌. ఎనిమిదేళ్ల కిందట తాను విద్యార్ధిగా ఉన్న సమయంలో లేడీ టీచర్‌ తనతో శృంగారంలో పాల్గొందని యువకుడు ఆరోపణలు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది....

భూకంపంతో నేపాల్ విలవిల..

భూకంపంతో నేపాల్ విలవిలలాడిపోయింది. శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపంతో 128 మందికి పైగా మృతిచెందగా 140 మందికి పైగా గాయపడ్డారు. రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది.పశ్చిమ నేపాల్‌లోని జాజర్‌కోట్, రుకుమ్...

బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా ఎన్నారైల ప్రచారం..

తెలంగాణలో ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఇటీవల మంత్రి కేటీఆర్‌తో జరిగిన ఎన్నారైల సమావేశంలో క్షేత్ర స్థాయిలో ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిస్తే ఎన్నారైలు వెల్లువలా వివిధ జిల్లాలలో పాల్గొంటున్నారని బీఆర్‌ఎస్‌ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్...

MLC Kavitha:అభినవ చాణక్య సీఎం కెసిఆర్

భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని,...

52 దేశాల ఎన్నారై ప్రతినిధులతో కేటీఆర్ ముఖాముఖి

గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యములో ఈరోజు 52 దేశాల బీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖల ప్రతినిధులతో జూమ్ కాల్ లో కేటీఆర్ ముఖ ముఖి జరిగింది. ఈ కార్యక్రములో ఫిలిం డెవలప్మెంట్...

52 దేశాల ఎన్నారైతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్

ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాల్లో ఉన్న బీఅరెస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ కు (28 న భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 05:00 గంటలకు) బీఅరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్...

అమెరికాలో కాల్పులు…22 మంది మృతి

అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మైనే రాష్ట్రంలోని లెవిస్టన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 22 మంది మరణించారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడి...

తాజా వార్తలు