రాష్ట్రంలో నీలి విప్లవం: వేముల
సీఎం కేసీఆర్ నిర్ణయంతో మత్య్సకారుల ఇంట ప్రతి ఏటా సంతోషాలు నెలకొన్నాయని తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నాగపూర్ పాయింట్ వద్ద 62.86 లక్షల...
చంద్రబాబు…సిగ్గుమాలిన వ్యక్తి
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు వైసీపీ నేత, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజకీయ స్వలాభం...
కేరళ స్టోరీ..తమిళనాట వివాదం
కేరళ స్టోరీపై తమిళనాడులో తీవ్ర వివాదం నెలకొంది. ది కేరళ స్టోరీ విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) మే 7న చెన్నైలో నిరసనకు దిగింది. నామ్ తమిళర్ పార్టీ...
గ్రీన్ ఛాలెంజ్లో మరో ముందడుగు
బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ బృహత్తర కార్యక్రమంలో సినీ,రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే గ్రీన్...
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం:కౌశిక్ రెడ్డి
ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆటోలో వచ్చారు కౌశిక్. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల గిరాకీ లేక ఇప్పటివరకు 18...
ఆధ్యాత్మికం,ఆహ్లాదం మేడారం జాతర- ఎమ్మెల్సీ కవిత
మేడారం సమ్మక్క సారక్క జాతర ఈరోజు నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తకోటికి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మికం,ఆనందం,ఆహ్లాదం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అని ఆమె తెలిపారు. అడవి తల్లి ఒడిలో...
Tirumala:అప్ డేట్
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 71,122...
ఏపీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యుటీఎఫ్ గెలుపు..
ఏపీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యుటీఎఫ్ గెలుపొందింది. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సాబ్జీ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే షేక్ సాబ్జీ విజయం సాధించారు.
షేక్...
నల్గొండకు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ ఇటీవల మరణించగా.. సంతాపసభ జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
ఉదయం 11 గంటలకు ప్రత్యేక...
హుజురాబాద్…టీఆర్ఎస్లో కొనసాగుతున్న చేరికలు
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుతుండగా వివిధ వర్గాలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు.
హుజూరాబాద్ పట్టణానికి...