Motkupalli:మాదిగలకు రెండు సీట్లు ఇవ్వాల్సిందే
మాదిగలకు రెండు సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహరావు. హైదరాబాద్ బేగంపేటలోని లీలానగర్ తన నివాసంలో దీక్ష చేపట్టిన మోత్కుపల్లి..పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు రెండు సీట్లు ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్ పార్టీలో...
అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ముఠాను చేధించాం:రాచకొండ సీపీ
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డ్రగ్ రాకెట్ పై ఉక్కుపాదం మోపుతున్నాం అన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. మీడియాతో మాట్లాడిన సీపీ…అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ను చేధించాం…డ్రగ్స్ వ్యాపారీ నైజీయన్ మార్క్ ఓవోలబీ...
కాంగ్రెస్ ఒక తోక పార్టీ.. ఎమ్మెల్సీ కవిత కౌంటర్..
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ. ప్రజలే ఎజెండాగా ప్రాంతీయ పార్టీలు పనిచేస్తాయని.. మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీ వల్లే కాంగ్రెస్...
జనవరి 27న… టీచర్ల బదిలీలు
తెలంగాణ ప్రభుత్వం టీచర్ల పదోన్నతులు బదిలీలు లైన్క్లీయర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఈనెల 27వ...
మొక్కలు నాటిన మంతెన వెంకట రామరాజు..!
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడవ విడత లో భాగంగా నటుడు కాదంబరి కిరణ్ విసిరిన చాలెంజ్ స్వీకరించి జూబ్లీహిల్స్ లోని తన నివాస ప్రాంగణంలో...
ఏ ముఖం పెట్టుకొని బండి పాదయాత్ర చేస్తున్నారు.. కేటీఆర్ ఫైర్..
మహబూబ్నగర్లో పాదయాత్ర చేసిన బండి సంజయ్కి అవసరమైతే వాహనం ఏర్పాటు చేస్తాం కర్ణాటక వెళ్లి అక్కడి పరిస్థితులను… తెలంగాణలో ఉన్న పరిస్థితులను పరిశీలించాలి అని మంత్రి కేటీఆర్ సూచించారు. తెలంగాణలో పాలన బాగుంది,...
తెలంగాణ వెదర్ రిపోర్టు..
తెలంగాణలో రాగల మూడురోజుల వరకు వెదర్ రిపోర్టును వెల్లడించింది వాతావరణ శాఖ.చత్తీస్ గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మరియు కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.
అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో...
ఆయిల్ పామ్ సబ్సిడీపై నిరాధార ఆరోపణలు..
ఆయిల్ పామ్ సబ్సిడీపై పలు పత్రికలలో వచ్చిన నిరాధారమైన వార్తలను రైతు సోదరులు పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆయిల్...
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ప్రభుత్వం అధికారికంగా కల్యాణ మహోత్సవం వేడుకలు నిర్వహిస్తుండగా వేడుకల్లో పాల్గొన్నారు మంత్రులు తలసాని ,ఇంద్రకరణ్ రెడ్డి. ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టువస్త్రాలను...
దుర్గమ్మకు బంగారు బోనం..
తెలంగాణలో బోనాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఇక గత పదమూడేళ్లుగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని మహంకాళీ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ రాకేష్ తివారీ తెలిపారు.
ఈ నేపథ్యంలో విజయవాడ...