వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం

18
IK REDDY
- Advertisement -

బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. ప్ర‌భుత్వం అధికారికంగా క‌ల్యాణ మ‌హోత్స‌వం వేడుక‌లు నిర్వ‌హిస్తుండ‌గా వేడుక‌ల్లో పాల్గొన్నారు మంత్రులు త‌ల‌సాని ,ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి. ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టువస్త్రాలను సమర్పించారు.

అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

- Advertisement -