Modi:రామరాజ్యం ప్రారంభమైంది
నేటి నుండి రామరాజ్యం ప్రారంభమవుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ అనంతరం మాట్లాడిన మోడీ... మన రాముడు మళ్లీ వచ్చాడని అన్నారు. టెంట్ కింద ఉన్న రాముడు.. దివ్వమైన...
కీళ్ల నొప్పులను సహజంగా తగ్గించండిలా!
కీళ్ల నొప్పుల కారణంగా చాలమంది వారి సొంత పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా 50 ఏళ్ళు పైబడిన వారిలో ఈ కీళ్ల నొప్పుల సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది....
చలికాలంలో బెల్లం తింటే ఎన్ని లాభాలో!
బెల్లం తీపి పదార్థమే అయినప్పటికి బెల్లం తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా బెల్లన్ని ఉపయోగిస్తుంటారు. బెల్లం తరచూ తినడం వల్ల శరీరానికి సరైన పోషకాలు మెండుగా లభిస్తాయని ఆహార...
జుట్టు రాలిపోతోందా..ఈ చిట్కాలు మీకోసమే!
నేటి రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్యలలో జుట్టు సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. వెంట్రుకలు విపరీతంగా రాలిపోవడం, పలచబడడం, తెల్లజుట్టు ఏర్పడడం, చుండ్రు.. ఇలా చాలా సమస్యలే వేధిస్తున్నాయి. స్త్రీ పురుషుల తేడా లేకుండా...
వింటర్ లో పిల్లలకు ఆస్తమా.. జాగ్రత్త!
సాధారణంగా ఆస్తమా ఆస్తమా అనేది వయసు పైబడిన వారిని ఎక్కువగా వేధించే సమస్య. అయితే కాలుష్యం కారణంగా, మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే చాలామంది పిల్లలు ఆస్తమా బారిన పడుతున్నారు. కొందరికి...
TTD:అయోధ్యకాండ అఖండ పారాయణం
లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం ఉదయం జరిగిన 6వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు...
ప్రభుత్వ సలహాదారుల నియామకం
తెలంగాణ ప్రభుత్వ సలహాదారులను నియమించింది. (పబ్లిక్ అఫైర్స్ )గా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, . ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి, Sc, St,bc minority శాఖలకి...
TTD:రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై రివ్యూ
తిరుమలలో జనవరి 25న జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో(ఎఫ్ఏసి) శ్రీ వీరబ్రహ్మం శుక్రవారం సాయంత్రం తిరుమల గోకులం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మం...
అరటిపండు అతిగా తింటే ప్రమాదమే!
చాలమందికి ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత అరటిపండు తినే అలవాటు ఉంటుంది. కొందరైతే సమయాభావం లేకుండా అరటిపండు తింటూ ఉంటారు. అరటిపండు తినడం వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే...
షుగర్ పేషెంట్ల కోసమే!
నేటిరోజుల్లో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నా దాని ప్రకారం ప్రతి పది మందిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారట. రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గుల...