వాలెంటైన్స్ డే : డేటింగ్ యాప్స్ తో జర భద్రం!
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కావడంతో ఎంతో మంది యువతీ యువకులు లైఫ్ పాట్నర్ ను వెతుక్కునే పనిలో ఉంటారు. నచ్చిన అబ్బాయికి గాని అమ్మాయికి గాని ప్రపోజ్ చేయడం లేదా ప్రేమించిన...
పనస పండ్లు ఎక్కువగా తింటున్నారా?
దక్షిణ భారతదేశంలో పండ్లను ఎక్కువగా పండిస్తుంటారు. మనం ఎక్కువగా పండించే పంటల్లో పనస పండు కూడా ఒకటి. ఇక పసన పండు ఎంత తియ్యగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. పసన పండులోని తియ్యదనం కోసమే...
చెమటకు చెక్ పెట్టండిలా!
చలికాలం పూర్తవుతోంది. ఎండలు మొదలవుతున్నాయి. ఎండ తీవ్రత కారణంగా శరీర ఉష్ణోగ్రతలో కూడా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక శరీరంలో ఉష్ణోగ్రత పెరిగే కొద్ది చెమట రావడం సహజం. ముఖ్యంగా ఎండాకాలంలో...
ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన పోన్ నెంబర్స్!
నేటి రోజుల్లో సమస్య ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ మొబైల్ యుగంలో ప్రతిదీ ఆన్లైన్ ద్వారా జరుగుతుండడం వల్ల కొన్ని సందర్భాల్లో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొబైల్ ను...
జేఈఈ మెయిన్-1 ..సత్తాచాటిన తెలంగాణ విద్యార్థులు
జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం ఉదయం విడుదల చేసింది.
జేఈఈ ఫలితాల్లో...
TTD:24న కుమారధార తీర్థ ముక్కోటి
తిరుమలలో ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా జరుగనుంది. ఈ పర్వదినాన భక్తులు తీర్థ స్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ కుమారధార తీర్థంలో...
మహిళల్లో హార్మోనల్ ఎఫెక్ట్… జాగ్రత్త!
మహిళలు తరచూ ఎదుర్కొనే సమస్యలలో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఒకటి. పురుషులతో పోల్చితే మహిళల్లో ఈ హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడుతుంటారు మహిళలు....
Uttam:కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించలేదు
కృష్ణానది ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జలదోపిడిని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కృష్ణా నది ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన ఉత్తమ్...రాష్ట్రానికి దక్కాల్సిన వాటా...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయో పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూని ఫాం ఉద్యోగ నియామకాల వయో పరిమితి రెండేళ్లు పెంచుతూ నిర్ణయం...
TTD:ఘనంగా పురశైవారితోటోత్సవం
శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీ రామానుజాచార్యుల శిష్యులలో ప్రముఖుడైన శ్రీ అనంతళ్వారు 970వ అవతారోత్సవం తిరుమలలోని అనంతాళ్వార్తోటలో (పురశైవారితోట) ఆదివారంనాడు టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించింది....