Thursday, May 1, 2025

రాష్ట్రాల వార్తలు

ఎండు ద్రాక్షతో.. మహిళలకు ఆరోగ్యం!

ఎండు ద్రాక్ష గురించి అందరికీ తెలిసిందే. స్వీట్ల తయారీలోనూ పిండి వంటలలోనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చాలామంది వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో మన శరీరానికి అవసరమైన అన్నీ రకాల పోషకాలు...

బరువు తగ్గెందుకు సింపుల్ చిట్కాలు!

నేటి రోజుల్లో చాలమందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు పెరగడం. తినే ఆహారంలో మార్పుల కారణంగా కొద్దిగా తిన్నప్పటికి విపరీతంగా బరువు పెరుగుతుంటారు. అంతే కాకుండా శారీరక శ్రమ తగ్గడం.. గంటల తరబడి...

TTD:జూన్ నెల ఆన్‌లైన్ కోటా రిలీజ్!

శ్రీవారి సేవ స్వచ్చంద సేవ జూన్ నెల ఆన్‌లైన్ కోటాను ఏప్రిల్ 30న టీటీడీ విడుదల చేయనుంది. జనరల్ శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి) – ఉదయం 11:00 గంటలకు, నవనీత సేవ...

వరంగల్ సభను అడుగడుగునా అడ్డుకున్నారు!

అధికారం చేతిలో ఉందని బీఆర్ఎస్ వరంగల్ సభను అడుగడుగునా అడ్డుకున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన పెద్ది.. ఆర్టీవోలు బీఆర్‌ఎస్ సభను అడ్డుకున్నారు అన్నారు. ఎన్నడూ డ్యూటీకి...

TTD:మే 6న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11 నుండి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం మే 10వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు....

ఇది ఆరంభం మాత్రమే: హరీష్

ఉదయం నుండి ఎంతయినా కుట్రలు, అడ్డంకులు చేసినా, రజితోత్సవ సభను విజయవంతం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. బీఆర్ఎస్ రజితోత్సవ సభ...

తెలంగాణ సీఎస్‌గా కే రామకృష్ణారావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే రామకృష్ణారావు నియామకమయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండగా ఆమె స్థానంలో రామకృష్ణారావును ప్రభుత్వం...

TTD:వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పు

మే 01 నుండి పరిశీలనాత్మకంగా వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పు చేపట్టింది టీటీడీ. వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే మే 01...

కాంగ్రెస్ సర్కార్‌ను ప్రజలే కూలుస్తరు:కేసీఆర్

తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అన్నారు కేసీఆర్. వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాట్లాడిన కేసీఆర్... ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు నంబర్-1 విలన్ కాంగ్రెస్ ... వద్దంటే ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్......

మేడమ్ టుస్సాడ్స్‌లో చెర్రీ..డేట్ ఫిక్స్!

లండన్‌ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో హీరో రామ్ చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హం కొలువుదీరనుంది. ఇందుకు సంబంధించి గతంలోనే ప్రకటన రాగా మే 9న లాంఛ్ చేసే అవకాశం ఉంది. అనంతరం ఆ మైనపు విగ్రహాన్ని...

తాజా వార్తలు