మేడమ్ టుస్సాడ్స్‌లో చెర్రీ..డేట్ ఫిక్స్!

17
- Advertisement -

లండన్‌ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో హీరో రామ్ చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హం కొలువుదీరనుంది. ఇందుకు సంబంధించి గతంలోనే ప్రకటన రాగా మే 9న లాంఛ్ చేసే అవకాశం ఉంది.

అనంతరం ఆ మైనపు విగ్రహాన్ని సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ మైనపు విగ్రహాలు కొలువుదీరిన సంగతి తెలిసిందే.

Also Read:వరంగల్ సభ…చరిత్రను సృష్టించబోతుంది: కేటీఆర్

- Advertisement -