మొక్కలు నాటిన సహాయ ఫాండేషన్ సభ్యులు..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రముఖులు,యువత ఎవరికి వారు స్వతహాగా మొక్కలు నాటడం జరుగుతుంది. ఇందులో భాగంగా సహాయ ఫాండేషన్...
చేనేతపై పన్ను వేసిన బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి:కేటీఆర్
మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆన్నారు. మునుగోడులోని చేనేత కార్మికులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ చేనేతపై జీఎస్టీ వేసినందుకు ఈ...
గోవాలో బీజేపీకి మరో షాక్..సీనియర్ మంత్రి రాజీనామా
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా తాజాగా అధికార బీజేపీ పార్టీ మంత్రి,సీనియర్ ఎమ్మెల్యే మైఖేల్ లోబో బీజేపీకి షాకిచ్చారు. తన...
మునుగోడులో బీజేపీ ఓడిపోవడం ఖాయం:బాల్క సుమన్
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. నియోజకవర్గంలో డబ్బులు మద్యం ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. ప్రచారానికి వెళ్లిన చోట ప్రజలు ఆయన్ను నిలదీస్తున్నారని అన్నారు....
బిజెపికీ రాపోలు రాజీనామా..
బీజేపీకి రాజీనామా చేశారు మాజీ ఎంపీ రాపోల్ ఆనంద భాస్కర్. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సుదీర్ఘ లేఖ రాశారు.
రాపోలు ఆనంద భాస్కర్ అక్టోబర్ 26, 2022
ప్రియమైన శ్రీ...
రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు..
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం జప్తి సదగొడు గ్రామంలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు మహిళలు. మహిళలు గ్రామంలో దొరికే పూలను తెచ్చి ఎంగిలి బతుకమ్మను బొడ్డెమ్మను తయారుచేసి మహిళలు,చిన్నపిల్లలు...
మొక్కలు నాటిన ఖమ్మం జెడ్పీ చైర్మన్ కమల్ రాజు..
గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆదివారం రోజు తన పుట్టినరోజు సందర్భంగా, ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో తన సతీమణి...
నేతన్నలను ఏకం చేసి పోరాటం చేస్తాం.. కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి కేంద్రం ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది కానీ, ఆయా బడ్జెట్లలో నేతన్నలను పట్టించుకున్నది ఏమీ లేదని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన...
ఏపీలో కొత్తగా 1,886 కరోనా కేసులు నమోదు..
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,886 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో 67,910 కరోనా టెస్టులు నిర్వహించగా, 1,886 పాజిటివ్ కేసులు నిర్ధారించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 291 కేసులు వచ్చాయి....
రెండో దశ కంటి వెలుగుకు శ్రీకారం
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే యేడాది జనవరి18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ అదేశించారు. కంటి వెలుగు కార్యక్రమం అమలు తీరుపై సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్షించారు. ప్రజారోగ్యంపై వైద్య...