Thursday, May 2, 2024

వార్తలు

kamala

అమెరికా తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలా..

అమరికా తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలా హారిస్‌కు అధికారాలను బదలాయించారు జో బైడెన్‌. బైడెన్ కు ప్ర‌తిఏటా పెద్ద పేగుకు సంబంధించి కొల‌నోస్కోపి ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. ఈ స‌మ‌యంలో మ‌త్తు మందు ఇస్తారు. ఆయ‌నకు...

CMKCR:గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. గిరిజనులకు పోడు పట్టాల...
kcr

తెలంగాణలోని ఫలాలు మరేక్కడ లేవు : సీఎం కేసీఆర్‌

దేశంలో మరే రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోని ప్రజలు వాటి ద్వారా లబ్ది పొందుతున్నారన్నారు సీఎం కేసీఆర్‌. వికారాబాద్‌ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ప్రజలకందించే సంక్షేమ ఫలాలు ఏవిధంగా...

చైనాకు మరో షాకిచ్చిన భారత్..

చైనాకు మరో షాకిచ్చింది భారత్. ఇప్పటికే ఆ దేశానికి చెందిన పలు యాప్‌లను బ్యాన్ చేసిన భారత్...తాజాగా మరో 232 యాప్‌లపై బ్యాన్ విధించింది. ఇందులో 138 బెట్టింగ్ యాప్‌లు కాగా మరో...
Minister KTR

అజీమ్ ప్రేమ్‌జీ జీవితం అంద‌రికీ ఆద‌ర్శ‌ప్రాయం- కేటీఆర్‌

మంగ‌ళ‌వారం విప్రో సంస్థ త‌న త‌యారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. రూ.300 కోట్లతో ఏర్పాటైన ఈ యూనిట్‌ను విప్రో సంస్థ నగర శివారులోని మ‌హేశ్వ‌రంలో ఏర్పాటు చేసింది. ఈ -సిటీలో విప్రో క‌న్‌స్యూమ‌ర్...

బర్త్ డే..మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి

ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన జన్మదినాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తన సతీమణి గుంటకండ్ల సునితా జగదీష్ రెడ్డి తో కలసి మొక్కలు నాటారు రాష్ట్ర విద్యుత్...
gvk venkatakrishna reddy

జీవీకే వెంకట కృష్ణారెడ్డిపై కేసు…

వందల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడిపై కేసు నమోదుచేసింది సీబీఐ. దాదాపు రూ. 805 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు...

వెనిజులాలో ప్ర‌మాదం.. 23 మంది మృతి

వెనిజులాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోవడంతో 23 మంది మృతి చెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల...
gold

నిలకడగా బంగారం ధరలు!

కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది.ఇవాళ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700కి చేరగా 10 గ్రాముల 24...

ఆ రెండు పార్టీలలో గుబులు..?

తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్నా పరిణామాలు.. ఇతర రాష్ట్రాలను కూడా కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక పార్టీలలో ప్రకంపనలు మొదలయ్యాయి. మహారాష్ట్రలో అజిత్ పవార్ కారణంగా ఎన్సీపీలో చీలిక తెచ్చిన బీజేపీ.. తమ...

తాజా వార్తలు