21 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు..
ఈ నెల 21 నుండి యాదాద్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం స్వస్తీవాచనం, రక్షాబంధనం నిర్వహిస్తారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహనతో మొదటి రోజు...
దిగొచ్చిన బంగారం ధర..
బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. బంగారం ధర దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.52,060కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల...
ప్రియాంక గాంధీ ఇకపై సౌత్ లోనే?
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇకపై సౌత్ కె పరిమితం కానున్నారా ? అదే దృష్టంతా సౌత్ రాష్ట్రాలపైనే ఉందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో...
తొలి ఏకాదశి విశిష్ఠత..
హిందువుల మొదటి పండగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగను బాగా జరుపుకుంటారు. ఈ పండుగ తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి,...
సిరిసల్ల వర్షాలపై అధికారులతో మంత్రి కేటీఆర్ రివ్యూ..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం పై జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వరదల వల్ల ముంపుకు గురైన ప్రాంతాల పరిస్థితిని, పునరావాస ఏర్పాట్లను అడిగి...
కేటీఆర్ బాటలో ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా ఇచ్చిన #Gift A Smile పిలుపుకు స్పందించి, తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్...
పెరిగిన విద్యుత్ చార్జీల పాపం కేంద్రానిదే….
తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు ఋణాల నిలిపివేతపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కి తుగ్గట్టుగా సరఫరాకి అన్ని ఏర్పాట్లు...
సీఎం జగన్తో భేటీపై రాజమౌళి స్పందన..
'ఆర్ఆర్ఆర్' చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. మంగళవారం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ విలేకర్లతో సమావేశమైంది. అయితే...
మీ చూపంతా ఫోన్ పైనేనా..? జర జాగ్రత్త
చేతిలో స్మార్ట్ ఫోన్ ఇదొక్కటి ఉంటే చాలు ఇంకేం లేకున్నా ఫర్వాలేదు. ఫైనల్ గా ఇది స్మార్ట్ ఫోన్ యుగం. అందుకే మనకు తెలియకుండానే రోజు గడిచిపోతుంది.
Also Read:PM Modi:టాప్ 3లో భారత్
నెట్...
కరోనా..చావు బతుకుల్లో చైనా జర్నలిస్ట్
కరోనా కట్టడిలో చైనా ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేసిన జర్నలిస్ట్ ఝాంగ్ ఝాన్ చావు బతుకుల మధ్య కొట్టాడుతోంది. గత ఫిబ్రవరిలో వుహాన్ నుంచి స్మార్ట్ ఫోన్ తో వీడియోలు...