24 గంటల్లో 983 కరోనా కేసులు..మరో ఎమ్మెల్యే,ఎమ్మెల్సీకి కరోనా
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 68 వేలకు చేరువయ్యాయి. కొద్దిరోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు అందరిని ఆందోళనకు గురిచేయగా తాజాగా 24 గంటల్లో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.
24 గంటల్లో 983...
సీఎం యెడీయూరప్పకు కరోనా పాజిటివ్..
దేశంలో రెండో సీఎంకు కరోనా పాజిటివ్ సోకింది. ఇప్పటికే కరోనాతో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హోం క్వారంటైన్లో చికిత్స పొందుతుండగా తాజాగా కర్ణాటక సీఎం యెడీయూరప్పకు కరోనా పాజిటివ్ సోకింది.
ఈ...
నేటి పెట్రోల్,డీజీల్ ధరలు..
కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న చమురు ధరలకు బ్రేక్ పడింది. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆదివారం ఎలాంటి మార్పు చేయలేదు ఆయిల్ కంపెనీలు. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.83.49గా ఉండగా డీజిల్ ధర...
దేశంలో కరోనాతో 37,364 మంది మృతి
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షలు దాటాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో...
కరోనా జాగ్రత్తలు…అందరిని ఆశ్చర్య పరుస్తున్న వ్యాపారి
కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి లోని ఓ వ్యాపారి కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు ఇంట్రెస్ట్ గా ఉన్నాయి. తన సూపర్ మార్కెట్ కు వచ్చే కస్టమర్లకు ఇచ్చే డబ్బును డెటాల్ నీళ్లలో కడిగి...
సెప్టెంబర్లో భారీ వర్షాలు:ఐఎండీ
రుతుపవనాల ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. జూలై 30 వరకు దేశంలో 44.7 శాతం వర్షాలు కురవగా సెప్టెంబర్లో సెప్టెంబర్లో సుమారు...
రాష్ట్రంలో 24 గంటల్లో 2083 కరోనా కేసులు..
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 2083 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 11 మంది మృతిచెందారు.
ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల...
17 లక్షలకు చేరువలో కరోనా కేసులు..
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షలు దాటాయి. రోజుకు 55 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తుండగా గత 24 గంటల్లో 57,117 పాజిటివ్ కేసులు నమోదుకాగా...
10వ రోజు పెరిగిన బంగారం ధరలు…
వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. పదో రోజు కూడా పెరిగిన పసిడి ధర ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. బంగారం దారిలోనే వెండికూడా పెరిగింది.
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24...
ఏపీ 3 రాజధానులకు లైన్ క్లియర్..గవర్నర్ అమోదముద్ర
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనకు గవర్రన్ బిశ్వభూషణ్ హరిచంద్ అమోదం తెలుపుతూ..సీఆర్డీఏ చట్టం- 2014 రద్దుకు అమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఇకపై...