దేశంలో 24 గంటల్లో 22 వేల కరోనా కేసులు…
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి 20 వేలకి పైగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్ధాయిలో 22771 పాజిటివ్ కేసులు నమోదుకాగా మహారాష్ట్ర, తమిళనాడులో లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు దేశంలో...
తెలంగాణలో 20వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటింది. శుక్రవారం రికార్డుస్ధాయిలో 1892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో 20,462 పాజిటివ్ కేసులు నమోదుకాగా…283 మంది ప్రాణాలు...
నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా…
దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 26న జరగాల్సిన మెడికల్ ఎంట్రెన్స్...
ఇది వికాసవాద యుగం: ప్రధాని మోడీ
సామ్రాజ్యకాంక్ష ఉన్న దేశాలు చరిత్రలో కొట్టుకుపోయాయని, అలాంటి దేశాలు వెనక్కి తిరిగి వెళ్లిపోయాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. లేహ్లో ఆకస్మిక పర్యటన చేసిన ప్రధాని….విస్తారవాదం కాదు.. వికాసవాద యుగం కావాలన్నారు. వికాసవాది మాత్రమే...
జియోలో మరో భారీ పెట్టుబడి..!
రిలయన్స్ జియోలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే ఫేస్ బుక్ వంటి సంస్థలు పెట్టుబడి పెట్టగా తాజాగా మరో విదేశీ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది.
తాజాగా అమెరికాకు చెందిన ఇంటెల్ రూ.1894.50 కోట్లు...
24 గంటల్లో 20,903 కరోనా కేసులు…..379 మంది మృతి
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటివరకు రోజుకు దాదాపు 20 వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా గత 24 గంటల్లో ఏకంగా 20930 పాజిటివ్...
వాట్సాప్..అదిరిపోయే ఫీచర్స్!
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సప్. ఎన్నో ఇన్స్టంట్ మెసెంజర్ యాప్లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్తో వినియోగదారులకు దగ్గరవుతున్న...
ఎంపీ రుఘురామపై వేటేనా…?
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు పడనుందా…?సీఎం జగన్….రఘురామకు షాక్ ఇవ్వనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కానున్నారు వైసీపీ ఎంపీలు.
విజయసాయిరెడ్డి నేతృత్వంలో...
18 వేలు దాటిన కరోనా కేసులు…
తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 18 వేలు దాటింది. గురువారం ఒక్కరోజే రికార్డు స్ధాయిలో 1213 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,570కు చేరుకుంది....
దూసుకుపోతున్న స్వదేశీ యాప్స్….
ఇండియా విసిరిన డిజిటల్ మిస్సైల్ తో డ్రాగన్ కోరలూడాయి. చైనాకు చెందిన అతి ముఖ్యమైన 59 అప్లికేషన్ల(యాప్ ల)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో.. ఆ దేశం అయోమయంలో పడింది. భారత దేశ భద్రత,...