నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా…

280
jee exam
- Advertisement -

దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 26న జ‌రగాల్సిన మెడిక‌ల్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ సెప్టెంబ‌ర్ 13కి వాయిదా ప‌డింది.ఇక జేఈఈ అడ్వాన్స్డ్ ప‌రీక్ష సెప్టెంబ‌ర్ 27కి వాయిదా ప‌డిన‌ట్లు కేంద్రం అధికారికంగా ప్ర‌క‌టించింది.

చాలా విద్యాసంస్థలు క్వారంటైన్ సెంటర్లుగా మరీనా నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలు రాసే పరిస్థితి కనిపించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

- Advertisement -