గాజాపై ఇజ్రాయెల్ దాడి..16 మంది మృతి

9
- Advertisement -

గాజాలోని రఫాపై విరుచుకపడింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలు విఫలం కావడంతో హమాస్ ప్రధాన స్థావరమైన గాజాలోని రఫాపై దాడలు చేసింది ఇజ్రాయెల్.

ఈ దాడిలో 16 మంది పాలస్తీయన్లు మరణించారు. రఫాపై వేర్వేరు చోట్ల నుంచి నగరంపై రెండు పర్యాయాలు దాడి జరిగిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండగా వందల సంఖ్యలో భవనాలు నేలమట్టం అయ్యాయి. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడిలో 34,683 మంది పాలస్తీనా ప్రజలు మరణించారు.

Also Read:రాజుయాదవ్..ట్రైలర్ బాగుంది

- Advertisement -