ఖంభాలియా నుంచి ఆప్ సీఎం అభ్యర్థి..
గుజరాత్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సీఎం అభ్యర్థిగా ఇస్దాన్ గాధ్విని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇస్దాన్ గాధ్వి ఖంభాలియా నుంచి బరిలోకి...
తెలంగాణ డ్యాకుమెంటరీలకు అవార్డులు…కేటీఆర్ ప్రశంస
తెలంగాణకు చెందిన ప్రముఖ డాక్యుమెంటరీలకు జాతీయ అవార్డులు వరించాయి. డీఎస్ఎన్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆన్యూవల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ -2022లో ఐదు అవార్డులు గెలుచుకుంది. పబ్లిక్ రిలేషన్స్...
దోచుకుతినే వాళ్లకు మోదీ నాయకుడు
దేశాన్ని దోచుకుతినే వాళ్లకు మోదీ నాయకుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులను ద్వేషించే పని తప్ప ప్రజల కోసం మంచి చేయాలని ఏనాడు అనుకోవడం లేదని ఆరోపించారు. ఖమ్మంలో...
దేశ రాజధానిలో భూకంపం
దేశరాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. దాని పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ విషయాన్ని వెల్లడించింది. భూకంప కేంద్రం నేపాల్లో ఉంది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత...
భారత్…కరోనా అప్డేట్
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 833 కేసులు నమోదుకాగా 8 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,65,643కి చేరగా కరోనా నుండి...
రాష్ట్రానికి మోడీ…షెడ్యూల్ ఇదే
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు రైల్వేలైన్, జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇక ప్రధాని పర్యటన సందర్భంగా...
ఆధార్ అప్డేట్ తప్పనిసరి..
ఆధార్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరూ అప్డేట్ చేసుకొవాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. కనీసం ఒక్కసారైనా వివరాలను అప్డేట్ చేస్తూ ఉండాలి తెలిపింది. దేశవ్యాప్తంగా మీ సేవా, బ్యాంకింగ్, పోస్టల్ సేవల ద్వారా ఆధార్ను...
మోదీ కలవనున్న జనసేనాని
ఆంధ్రప్రదేశ్లో పర్యటనలో భాగంగా రేపు ప్రధాని మోదీ జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అనిశ్చితి పై చర్చించనున్నట్టు సమాచారం. రేపు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్ళనున్న...
తెలంగాణకు భారీగా వలసలు
ఉత్తరాది నుంచి తెలంగాణకు కార్మికుల వలసలు
తెలంగాణలో చేతినిండా పని
ఉపాధి అవకాశాలు తెలంగాణలో పుష్కలం
40.2% నుంచి 43.5%కి పెరిగిన అవకాశాలు
పరిశ్రమలు, రియల్ ఎస్టేట్లో ఉపాధి ఫుల్
ఐ.టి,...
పాండ్యా కోసం కిచిడి మాస్టార్..
అతొనక స్టార్ ఆల్రౌండర్ కపిల్ దేవ్ తర్వాత అంతటి స్థాయి సామర్థ్యంతో క్రికెట్ను ఆడతాడు. గత కొన్ని నెలల ముందు వెన్నెముక సర్జరీ తర్వాత తన మునపటి ఆటను అందుకునేందుకు నానాతంటాలు పడుతున్నాడు...