భారత్…కరోనా అప్‌డేట్

193
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 833 కేసులు నమోదుకాగా 8 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,65,643కి చేరగా కరోనా నుండి 4,41,22,562 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 12,553 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 219.79 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.78 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -