బీజేపీకి రెబల్స్ బెడద..
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి రెబల్స్ రూపంలో కొత్త తలనొప్పి తయారైంది. తిరుగుబాటు అభ్యర్థులుగా 11 మంది పోటీచేస్తున్నారు. దీంతో ఆ పార్టీకి ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది. దీంతో 11మంది...
నీరుగారిపోతున్న కిసాన్ నిధి…
2019 నుంచి భారత ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి యోజన తీసుకువచ్చింది. కానీ ఆది నుంచి దీన్ని నీరు గారుస్తూ రైతుల నడ్డి విరుస్తోన్న తీరును ప్రముఖ సామాజిక కార్యకర్త కన్హయ్య కుమార్...
పార్టీల గుర్తులు సొంత ఆస్తి కాదు!
రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికల గుర్తుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జకీయ పార్టీలకు కేటాయించిన గుర్తులు వాటి సొంత ఆస్తి కాదని, ఎన్నికల్లో ఏదైనా పార్టీ పనితీరు ఘోరంగా ఉంటే.. ఆ...
ఆర్ఎస్ఎస్పై మండిపడ్డ సీఎం బాఘేల్..
ఆర్ఎస్ఎస్పై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్. బీజేపీ ఆరెస్సెస్ కలిసి దేశంలోని ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి ఎన్నికల్లో గెలవడం పరిపాటిగా మారిందని...
భావోద్వేగానికి గురైన బాబు ఎక్కడంటే..
2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాకపోతే తనకు చివరి అదే చివరి ఎన్నిక అని భావోద్వేగానికి గురైన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబునాయుడు. కర్నూల్ జిల్లాలో రోడ్షో సందర్భంగా...
బీజేపీ మళ్లీ వస్తే దేశం సర్వనాశనం:డి.రాజా
2024లో బీజేపీ అధికారంలోకి వస్తే దేశం సర్వనాశనం అవుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభలో మోదీ అమిత్షా ప్రసంగాలను పరిశీలిస్తే ఆ నేతల్లో నిరాశ భయాందోళనలు...
సినీ పరిశ్రమ దిగ్గజం కృష్ణ: రాహుల్
సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల సంతాపం తెలిపారు ఎంపీ రాహుల్ గాంధీ. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన రాహుల్...సినీ వృత్తి పట్ల ఆయనకు అసమానమైన గౌరవం... క్రమశిక్షణ ఉండేదని కొనియాడారు....
తిరుమలలో అన్యమత ప్రచారం
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుంది. గతంలో ఇలాగే అన్యమత ప్రచారం జరిగినప్పటికి ఇప్పటకి వాటిపై తగిన చర్యలు చేపట్టలేదు. టీటీడీ అధికారులు చోద్యం చూస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఇవాళ...
మైన్పురి సమరంలో ఇద్దరు కోడళ్లు!
సమాజ్ వాది పార్టీలో కుటుంబ కలహాలు కొత్తేమీ కాదు. నేతాజీ దివంగత ములాయం సింగ్ యాదవ్ బ్రతికున్న రోజుల్లోనే కుటుంబ కలహాలతో వార్తల్లో నిలిచేది ఆ ఫ్యామిలీ. ముఖ్యంగా ములాయంకు ఇద్దరు భార్యలు...
పంజాబ్ సీఎం మరో సంచలన నిర్ణయం!
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలో వచ్చినప్పటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న మాన్ తాజాగా కొత్త గన్ లైసెన్స్ల జారీ రద్దుపై షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో...