Tuesday, June 18, 2024

జాతీయ వార్తలు

మోదీ సంకుచితత్వాన్నికి నిదర్శనం

రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి ప్రారంభమై ఏడాది దాటింది ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 12 న జాతికి అంకితం చేయడానికి అని వస్తున్నారు. ప్రధాని కార్యక్రమం గురించి రాష్ట్ర...

మాజీ ప్రధానికి ఈ దేశం రుణపడింది

భారత మాజీ ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ దేశ ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. దేశం ఆర్థికంగా గడ్డు కాలంలో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి గా...

తమిళనాడు గవర్నర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు..

తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తీరుపై రాష్ట్రపతికి ద్రౌపదీముర్ముకు ఫిర్యాదు చేశారు డీఎంకే పార్టీ, దాని మిత్ర పక్ష ఎంపీలు. శాంతి భద్రతలకు ఆయన్నొక ముప్పుగా పరిణమించారంటూ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని...
India

పీడీఎఫ్‌లో భారత దేశ పటం..అద్భుతం!

భారతదేశం అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం దేశం. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా పాలించబడే ఒక సమాఖ్య. దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం,...
earth quake

భారత్ – నేపాల్ సరిహద్దుల్లో భూకంపం..

భారత్, నేపాల్ సరిహద్దుల్లో మరోసారి భూ కంపం సంభవించింది. ఉత్తరాఖండ్ లోని పితోరాఘర్ సమీపంలో భూమి కంపించగా రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. ఉదయం గం.6.27నిమిషాలకు భూకంపం సంభవించినట్లు నేషనల్...

సుప్రీం 50వ సీజేఐగా జస్టిస్ ధనంజయ..

సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్(డి.వై. చంద్రచూడ్). ధనంజయతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రెండేళ్లపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించనున్నారు...
owaisi

వందే భారత్‌లో ఓవైసీ..రాళ్ల దాడి

మజ్లిస్ అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. అహ్మదాబాద్ నుండి సూరత్‌కి వెళ్తున్న రైలుపై రాళ్లతో దాడి చేశారు. ఓవైసీతో పాటు...

ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా..అలీ

• సలహాదారు నియామకంపై ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన అలీ. • ప్రభుత్వానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించడం...

రాజ్యసభలో ప్రక్షాళన…

రాజ్యసభ హౌస్‌ కమిటీ చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ సీఎం రమేష్‌ నియమిస్తూ రాజ్యసభ సచివాలయం బిలిటిన్‌ విడుదల చేసింది. ఈమేరకు రాజ్యసభ వ్యవహరించే అన్ని రకాల కమిటీలను సమూలంగా మార్పులు చేస్తూ...

నోట్లరద్దుకు ఆరేళ్లు:కేటీఆర్‌

• విఫల నోట్ల రద్దు నిర్ణయానికి ఆరు సంవత్సరాలు పూర్తి • నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసిందన్న కేటీఆర్ • నోట్లను రద్దు చేసిన తర్వాత కొత్తగా మరో 12.91లక్షల...

తాజా వార్తలు