భావోద్వేగానికి గురైన బాబు ఎక్కడంటే..

330
- Advertisement -

2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాకపోతే తనకు చివరి అదే చివరి ఎన్నిక అని భావోద్వేగానికి గురైన ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం చంద్రబాబునాయుడు. కర్నూల్ జిల్లాలో రోడ్‌షో సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలోనే సీఎం అయిన తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెడుతానని ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే.

రోడ్‌షోలో భాగంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. నేను తిరిగి అసెంబ్లీకి వెళ్లాల‌న్నా, నేను రాజ‌కీయాల్లో ఉండాల‌న్నా, ఏపీకి న్యాయం జ‌ర‌గాల‌న్నా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించాల‌ని, లేదంటే అదే త‌న‌కు చివ‌రి ఎన్నిక కానున్న‌ట్లు చంద్ర‌బాబు తెలిపారు. మీరు న‌న్ను దీవిస్తారా, న‌న్ను న‌మ్ముతున్నారు క‌దా అని బాబు భావోద్వేగానికి లోనయ్యారు.

ఇవి కూడా చదవండి..

ఫార్ములా ఈ రేస్..ప్రపంచం చూపు హైదరాబాద్ వైపు

సిద్దిపేటలో శ్రీసత్యసాయి బాలల గుండె చికిత్స

అల్లం ఛాయ్ తర్వాతే మరేదైనా….

- Advertisement -