Tuesday, April 1, 2025

బిజినెస్ వార్తలు

72వ మిస్‌ వరల్డ్ పోటీలు..హైదరాబాద్‌లో

హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మే 7 నుంచి ప్రారంభమయ్యే అందాల పోటీ నిర్వహణ ఏర్పాట్లపై ఎల్లుండి బేగంపేట్ లో ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి...

బెట్టింగ్ యాప్స్.. 1000 మంది బలి

బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొదట లాభాలను ఎరవేసే మోసగాళ్లు ఆపై నిండా ముంచుతున్నారు. దీనికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమోషన్...

స్మార్ట్ రేషన్ కార్డు..ప్రత్యేకతలివే!

తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనుంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో...

వేసవిలో ఏసీ వాడుతున్నారా..అయితే మీకోసమే!

సమ్మర్ వచ్చిందంటే చాలు. ప్రతి ఒక్కరూ కూలర్, ఏసీ వంటివి కొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఎందుకంటే బయట మండిపోయే ఎండల కారణంగా ఇంటికి వచ్చినప్పుడు చల్లగా సేదతీరేందుకు ఏసీ, కూలర్ వంటివి...

శ్రీచైతన్య కాలేజీల్లో కొనసాగుతున్న ఐటీ రైడ్స్

శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు 10 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. రూ.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అడ్మిషన్లు, ట్యూషన్‌ ఫీజుల పేరుతో డబ్బులు వసూలు...

ఐఆర్‌సీటీసీకి నవరత్న హోదా

రైల్వేకు సంబంధించి రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం నవరత్న హోదా ఇచ్చింది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), ఇండియన్ రైల్వేఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నవరత్న హోదా కల్పిస్తూ...

బస్సుల్లో చిల్లర కష్టాలకు చెక్..

ప్రయాణికులు ఇకపై ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులకు అందుబాటులోకి తీసుకొచ్చింది TGSRTC. సిటీ ఆర్టీసీ బస్సుల్లో మొదలైంది ఆన్లైన్ టికెటింగ్ . ఇక సిటి బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ తో ప్రయాణం...

మల్టీప్లెక్స్‌లకు బిగ్ రిలీఫ్..

తెలంగాణ మల్టీప్లెక్స్‌ థియేటర్ యజమానులకు రిలీఫ్. పిల్లలకు అనుమతిచ్చింది హైకోర్టు 16 సంవత్సరాలలోపు పిల్లల్ని అన్ని షోలకు అనుమతించాలని సవరించిన ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో 16 ఏళ్లలోపు పిల్లలు సినిమా థియేటర్లను సందర్శించడంపై...

ఎంతసేపు పనిచేశామని కాదు పనితీరు ముఖ్యం!

ఉద్యోగుల పని గంటలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబయి టెక్ వీక్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆకాశ్.. ఒక...

UPI:బీమా ప్రీమియం చెల్లింపులపై కొత్త రూల్స్!

నేటి నుండి యూపీఐ పేమెంట్లలో కొత్త రూల్స్ వచ్చాయి. ప్రత్యేకించి బీమా ప్రీమియం చెల్లించే పాలసీదారులకు ఈ కొత్త యూపీఐ రూల్స్ వర్తిస్తాయి. ఇకపై యూపీఐ కస్టమర్లు బీమా ప్రీమియం చెల్లింపుల కోసం...

తాజా వార్తలు