గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతం- ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్

163
MLA Rathod Bapu Rao
- Advertisement -

గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతం అన్నారు బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్. గురువారం ఆయన ముఖ్రా కె గ్రామంలో గత యేడాది నాటిన 10 వేల మొక్కలను పరిశీలించి.. కాసేపు నిళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి పల్లెలో విస్తరించింది,ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతున్నారు,ఇంత మంచి కార్యక్రం చెపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గె మినాక్షి,ఎంపీటీసీ గాడ్గె సుభాష్ పాల్గొన్నారు.

- Advertisement -