అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సబితారెడ్డి..

108
- Advertisement -

మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8,22వ డివిజన్ కోటి 73 లక్షల రూపాయల నిధులతో అండర్ డ్రైనేజీ ,సిసి రోడ్లు, స్ట్రీట్ లైట్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, స్థానిక కార్పొరేటర్ లీక్కి మమత కృష్ణారెడ్డి, ఆపరేటర్లు కో ఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -